కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ గెలిస్తేనే సిరిసిల్ల జిల్లా ఉంటుందని, ఇక్కడి చేనేత కార్మికులకు బతుకుదెరువు ఉం టుందని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్�
తెలంగాణ పుట్టుకను అవమానించిన ప్రధాని నరేంద్ర మోదీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు ఎందుకు వేయాలి? అని బీఆర్ఎస్ వ రింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఆదివారం వేములవాడ పట్టణంలోని మహారాజ ఫంక్షన్ హా
పట్టణంలో ఆదివారం బీఆర్ఎస్ రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో నిర్వహిస్తున్నామని, ప్రజలు, పార్టీశ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కోరారు.
సికింద్రాబాద్ ఎంపీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఐదేండ్లలో చేసిందేమీ లేదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కిషన్ రెడ్డి హైదరాబాద్ నగరానికిగానీ తెలంగాణకుగానీ ప్రత్యేకంగా తీసు�