కేసీఆర్ పదేళ్ల పాలన స్వర్ణయుగమని, రాష్ట్ర ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. శుక్రవారం నర్సంపేటలో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ విజయవంతానికి ముఖ్య న�
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వనపర్తి జిల్లా నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్�
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పెద్దసంఖ్యలో తరలి వెళ్దామని, సభను సక్సెస్ చేసి మరోసారి మన సత్తాచాటుదామని ఆ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పిలుపునిచ్చారు.
ఆరు గ్యారెంటీలు, అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలును విస్మరించిందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు ఆరోపించారు. గురువారం జహీరాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు క�
ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు పెద్ద ఎత్తున తరలిరావాలని, ఆలేరు నియోజకవర్గం నుంచి 15 వేల మంది పార్టీ శ్రేణులు, అభిమానులు వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగ�
కాంగ్రెస్ పార్టీది ప్రజా వ్యతిరేక పాలన అని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా సమస్యలు పేరుకుపోయాయని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఈ నెల 27న తల�
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబీ దండు కదం తొక్కాలని, ఓరుగల్లు దద్దరిల్లాలని ఆ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు.
ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు కదం తొక్కి కదలాలని, మహాసభను విజయవంతం చేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన జయశంకర్ భ
ఆరు గ్యారంటీలతో ప్రజలను మోసం చేసి అధికాంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను గాలికొదిలేసిందని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ఆరోపించారు. బుధవారం పెంట్లవెల్లి మండల కేంద్రంలో బీ
బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని, ఈ నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో నిర్వహించే ఈ సభను చరిత్రలో నిలిచిపోయే రోజుగా మలుద్దామని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్కుమార్ పిలుపునిచ్చారు. కార్వాన్ నియో�
రాష్ట్రం లో కాంగ్రెస్-బీజేపీ ఒకే గొడుకు కింద పని చేసే పార్టీలని వారి టార్గె ట్ అంతా తె లంగాణ తొలిముఖ్యమ ంత్రి కేసీఆర్ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బీ�
రాష్ట్రంలో భవిష్యత్ అంతా బీఆర్ఎస్దేనని వరంగల్ తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవాల మహాసభ సన్నాహక సమావేశాన్ని గ్రేటర్ వరంగల�
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను పండుగలా నిర్వహిస్తున్నా మని, కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్
అంబరాన్నంటేలా రజతోత్సవ సంబురం జరగనుందని ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. 25 ఏళ్ల క్రితం సుదీర్ఘ చర్చల అనంతరం ఏప్రి ల్ 27న గులాబీ జెండా ఊపిరి పోసుకుందన్నారు. అ�