KTR | సీఎం రేవంత్రెడ్డిపైన, రాష్ట్ర ప్రభుత్వంపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్రెడ్డి పాలన చేతగాక బీఆర్ఎస్ మీద నిందలు వేస్తున్నాడని ఆరోపించారు. ఏ�
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఏడాదంతా ఉద్యమాలు, పోరాటాలు చేస్తామని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈ నెల 7న జరగబోయే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్�
జనగామ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు పెంబర్తి నుంచి సూర్యాపేట రోడ్డులోని భ్రమరాంబ కన్వెన్షన్ హాలు వరకు భారీ బైక్ �
కార్యకర్తలే గులాబీ పార్టీకి బలమని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. అలాగే, పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని అన్నారు. తాను కూడా ఎప్పుడూ ప్రజల కోసం పనిచే�
KTR | నాగర్ కర్నూల్ జిల్లాలో మాజీ శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో విజయఢంకా మోగించిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచులకు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మ�
కాంగ్రెస్ పార్టీ అంటేనే క్రాఫ్ హాలిడే అన్నట్లుగా వ్యవహరిస్తుందని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కోర్టు శరతులతో సర్పంచ్ ఎన్నికలను నిర్వహించిన కాంగ్రెస్ ప్రభుత�
నారాయణపేట జిల్లా కోస్గిలో బుధవారం సీఎం రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన ఆత్మీయ సమ్మేళనాన్ని బీఆర్ఎస్కు చెందిన 27 మంది సర్పంచులు బహిష్కరించారు. ఇటీవల గెలుపొందిన కొత్త సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు స
కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలం గోఖఫస్లావాద్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి బుధవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు
నియోజకవర్గంలో ఇసుక, మట్టి, సింగరేణి, భవంతుల అనుమతులు, గంజాయి వసూళ్ల వంటి అన్ని రకాల మాఫియాను ప్రోత్సహించేది కాంగ్రెస్ నాయకులేనని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తీవ్రంగా విమర్శించారు. కల్లూరులో సోమవా�
ఓటమిని జీర్ణించుకోలేక.. ఓడిపోయామనే ఆక్రోశంతో బెదిరింపులకు పాల్పడమే కాకుండా ఇండ్ల మీదకు వచ్చి దాడులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ సోమవారం కల్వకుర్తి మండలం ఎంగంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ మద్�
గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వచ్చిన ఫలితాలను చూసి రేవంత్రెడ్డి మైండ్ బ్లాక్ అయిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా రాయపర్తిలోని బీఆర్ఎస్ పార్టీ కార్య
కేసీఆర్ పాలనలో సింగరేణి సీఎస్ఆర్ నిధులను పూర్తిగా మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ కాలేజీల నిర్మాణం కోసం వినియోగించారు. రెండేండ్ల పాలనలో ప్రజలంతా సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి �
గ్రామ పంచాయతీలకు కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు, వార్డు సభ్యుల పదవీ కాలం లెక్కింపును ప్రమాణ స్వీకారం రోజు నుంచే ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటుంది. ఆరోజు నుంచే సాంకేతికంగా పాలకవర్గాలు అధికారం పొందుతాయన�
నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కోరారు. శుక్రవారం దంతనూరు శివారులోని ఏవన్ ఫంక్షన్ హాల్లో ఏర్ప�