బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా మరో మారు మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఈ నెల 24న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బోధన్ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ తెలిపారు. ఛత్రపతి శంభాజీ నగర్లో సభ ఏర్పాట్లపై ఆర్మూర
CM KCR | ‘మా ఏరియాలో ఇట్లాంటి సభ మునుపెన్నడూ చూడలేదు. కేసీఆర్ అంటేనే జోష్. అందుకే బైల్బజార్ మైదానంలో ఆయన సభకు నాలాగా వేలమంది ఖేడేగావ్ (పల్లెల) నుంచి స్వచ్ఛందంగా తరలివచ్చారు. మాకు కుర్చీలు వేసి మరీ కూర్చోబ
ఛత్రపతి శివాజీ మహరాజ్, అంబేద్కర్కు జన్మనిచ్చిన పుణ్యభూమి మరాఠ్వాడ ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' నినాదంతో హోరెత్తింది. పోరాటాల చరిత్ర కలిగిన లోహా గులాబీ మయమైంది. తెలంగాణ ఉద్యమ వీరుడికి బ్రహ్మరథం పట్
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని లోహా పట్టణం బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పాల్గొనే ఈ సభకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. లోహా పట్టణంలోని బైల్ �
BRS Public Meeting | మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కంధార్ నియోజకవర్గం లోహా పట్టణంలో 26న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బైల్ బజార్లో 15 ఎకరాల వి�
బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ గత నెలలో నిర్వహించిన నాందేడ్ సభతో మహారాష్ట్ర సర్కారు భయపడిపోయిందని మరాఠీ రైతులు పేర్కొన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్లో ఫిబ్రవరి 5న చేరికల సభ నిర్వహించిన �
BRS | మహారాష్ట్ర బీఆర్ఎస్ కిసాన్ సమితి ఈనెల 26న కంధార్-లోహాలో బహిరంగ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ గతనెల 5న నాందేడ్లో నిర్వహించిన సమావేశం అనంతరం మహారాష్ట్�
తెలంగాణ రాష్ర్టానికి ఆవల తొలిసారి నిర్వహించిన బీఆర్ఎస్ సభ సూపర్ హిట్ అయ్యింది. మహారాష్ట్ర లోని నాందేడ్లో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు అక్కడి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్ట�