ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి భువనగిరి జిల్లాకు ఆదివారం రానున్నారు. ఆలేరు పట్టణంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3గంటలకు జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
తెలంగాణ ప్రగతి ప్రదాత సీఎం కేసీఆర్ రాకతో జడ్చర్ల పులకించింది. జడ్చర్ల పట్టణంలో ఎటుచూసినా బీఆర్ఎస్ ప్రభంజనం కనిపించింది. బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. పల్లె, పట్నం అన్న తేడా లేకు
గులాబీ బాస్ ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కోసం నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఈ నెల 30న జుక్కల్, బాన్సువాడ బహిరంగ సభల్లో పాల్గొననున్న స
సర్దార్ పాపన్న విగ్రహం ఆవిష్కరించి వస్తుంటే కమలమ్మ అనే పెద్దామె బొట్టు పెట్టింది. మీ నాయన ఆరోగ్యం ఎట్లున్నది? ఎప్పుడు వస్తడు? అని అడిగింది. జరం తక్కువైంది అన్ని తయారు చేస్తున్నడని చెప్పిన. ఆసరా పింఛను పె
‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' పేరుతో మహారాష్ట్రలో అడుగుపెట్టి సంచలనం రేపిన భారత రాష్ట్రసమితి (బీఆర్ఎస్) ‘మహా’గడ్డపై ద్విముఖ వ్యూహంతో దూసుకుపోతున్నది. ఓవైపు తెలంగాణ మాడల్ కోసం రైతు ఉద్యమజోరు, మరోవై
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలు ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కల త్వరలో నెరవేరనున్నది. ఈ నెల 16వ తేదీన సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పురుడు పోసుకునేందుకు పీఆర్ఎల�
ఎన్నికలు వస్తున్నాయని ఆగం కావద్దు. వచ్చిన సమయంలోనే మన ధీరత్వం ప్రదర్శించాలి. నిజం ఏమిటి..వాస్తవం ఏమిటి.. ఎవరు ఏం మాట్లాడుతున్నారు.. ఎవరు నిజమైన ప్రజాసేవకులో గుర్తిస్తేనే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి.
సీఎం కేసీఆర్ది అభివృద్ధి వాదం. ప్రతిపక్షాలది అబద్ధ్దాల నినాదం. అబద్ధ్దాల మీద గెలిచేది నిలిచేది అభివృద్ధే. మంచి పనులే నిలబడతాయి.’ అని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
MLA Padma Devender reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ (CMKCR) మెదక్ జిల్లా పర్యటన (Medak visit)లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని, ఎస్పీ ఆఫీస్ను ప్రారంభించారు. పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మెదక్ ఎమ్మెల్యే ప�
BRS Public Meeting | భూనబోంతరాలు దద్దరిల్లేలా మరో శంఖారావానికి బీఆర్ఎస్ అధినేత సిద్ధమవుతున్నారు. పల్లె, పట్నం, వీధి, వాడ, గూడెం, గుడిసె.. ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి అభివృద్ధి సంబురాలను చేరుస్తున్న గులాబీ శ్రేణులు.. పిల�
బీఆర్ఎస్ అంటే మిషన్ అని, దేశంలో పరివర్తన తేవడమే లక్ష్యమని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' నినాదం కాదని..విధానమని స్పష్టం చేశారు.
CM KCR | కృష్ణా-తుంగభద్ర నదుల మధ్యభాగం నడిగడ్డ శిగమూగింది. ధరణి జోలికి వస్తే రణమేనని తేల్చిచెప్పింది. సోమవారం గద్వాలలో జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభలో జనప్రభంజనం కనిపించింది. బీఆర్ఎస్ అధినేత ప్రసం