నాందేడ్ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగానికి విశేష స్పందన లభించింది. ప్రజలు మంత్రముగ్ధులై ఆయన ప్రసంగం విన్నారు.కేసీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. ఛత్రపతి శివాజీ, అంబేద్కర్
నాందేడ్లోని గురుగోవింద్ సింగ్ మైదానంలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ సభ అనుకొన్న దానికన్నా విజయవంతమైందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు.
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రం గులాబీమయమైంది. బీఆర్ఎస్ ఏర్పాటు అనంతరం రాష్ట్రం వెలుపల మొట్టమొదటి సారిగా నిర్వహించతలపెట్టిన సభకు సర్వం సిద్ధమైంది.
మహారాష్ట్రలోని నాందేడ్లో ఫిబ్రవరి 5న నిర్వహించనున్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు కిన్వట్ తాలుకా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చ�
తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన తర్వాత అధినేత కేసీఆర్ కీలకమైన ముందడుగు వేశారు. మునుగోడులో తొలివిజయం అందుకున్న ఉత్సాహంతో ఖమ్మం గుమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించి జా�
ఖమ్మం నగరంలో బుధవారం జరిగే భారత రాష్ట్ర సమితి సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వంద ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికతోపాటు దానికి కుడి వైపున రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే గులాబీ శ్రే�
ఖమ్మంలో ఈ నెల 18న నిర్వహించనున్న బీఆర్ఎస్ తొలి బహిరంగ సభతో దేశ రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకోనున్నాయని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.
ఈ నెల 18న ఖమ్మంలో సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్య తలెత్తకుంగా పకడ్బందీ చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్, ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్�
చరిత్రలో నిలిచే విధంగా 18న ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని, అందుకు అనుగుణంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు.