వెయ్యి రోజుల నిర్లక్ష్యపు విఫల పాలనలో ఒక్క హామీ అమలు చేయని కాంగ్రెస సర్కార్కు కనువిప్పు కలగాలని బీఆర్ఎస్ శ్రేణులు గ్రేటర్ వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించారు. ఆరు గ్యారెంటీ�
తెలంగాణ రాష్ట్రం మంగళవారం నిర్బంధంలో చిక్కుకొన్నది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దుశ్శాసన పర్వంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా �
రాక్షస రాజ్యంలో ప్రజా స్వామ్యం ఖూనీ అయింది.. ప్రశ్నించే గొంతులను నొక్కేసేందుకు కాంగ్రెస్ సర్కార్ రౌడీయిజానికి పాల్పడింది. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్న బీఆర్ఎస్ శాసనసభ్యులపై అసెంబ్లీ వేది�
కాంగ్రెస్ వెయ్యిరోజుల అసమర్థత పాలనపై సోమవారం అసెంబ్లీకి నల్ల టీషర్టులు ధరించి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్టు చేయడం, మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించడంపై బీఆర్ఎ�
ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలు వెయ్యి రోజులైనా అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని పాత బస్స్టాండ్ వద్ద బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్రెడ్డి చిత్రపటం ప�
భూములను దోచుకోవడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ పనిచేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ గురువారం బీఆర్ఎస్ ఆధ్వ�
BRS Protests | వందరోజుల హామీలు వెయ్యి రోజులైనా నెరవేర్చని రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని నార్నూర్ ప్రాథమిక వ్యవసాయ శాఖ సంఘం చైర్మన్ ఆడే సురేష్ ఆరోపించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ సమరశంఖం పూరించింది. తెలంగాణభవన్లో పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ప్రభుత్వ పాలనపై చార్జ్షీట్ విడుదల చేసి.. రేవంత్ పాలనలో
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం నానక్రామ్గూడలో భారీ ధర్నా నిర్వహించారు.
అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని, అందుకే ప్రజావ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించేందుకే సీఎం రేవంత్రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున�
Puvvada Ajaykumar | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో, పరిపాలనలో పూర్తిగా విఫలమైందని ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించడంతోపాటు ప్రజలను చైతన్యపరిచేందుకు బీ
ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ వైఖరిని ప్రజల ముందు ఎండగట్టాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్పై ఉన్నది. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేంది? వాటిలో ఎన్ని అమలయ్యాయి? ప్రజలకు ఇంకా ఏమేం బాక�