ప్రజలు మరోసారి కాంగ్రెస్ మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని, కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి తులం బంగారం కాదు కదా.. తులం ఇనుము కూడా ఇవ్వరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మం�
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని గెలిపించాలని కోరుతూ నియోజకవర్గ కేంద్రం లో శుక్రవారం నిర్వహించనున్న సన్నాహక సమావేశానికి పట్టభద్రులు భారీ సంఖ్యలో తరలి రావాలని మాజీ ఎమ్మెల్యే చిరు�
కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి వెన్నుముక అని, కార్యకర్తల కృషితో మెదక్ ఎంపీ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలువబోతున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. త్వరలో జరుగనున్న స్థానిక స�
పట్టభద్రులు రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ కోరారు. వరంగల్ నియోజకవర్గ పరిధి కాకతీయ కాలనీలోని మాజీ ఎంపీ నివాసంలో వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్ట�
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వస్తున్నది బ్లాక్ మెయిలర్, చీటర్ అయిన తీన్మార్ మల్లన్న అని పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావ�
నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా బుధవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ పార్టీ ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కో సం కాంగ్రెస్ మరోసారి మోసపూరిత వాగ్దానాలతో ప్రజల ముందుకు వస్తున్నదని.. వారి మాటలు నమ్మొద్దని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి సూచించారు. బీఆర్ఎస్ నాగర్కర్న�
అసెంబ్లీ ఎన్నికల్లో 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని పట్టించుకోకపోగా.. ఎంపీ ఎన్నికల్లో సైతం బూటకపు హామీలతో గెలవాలనే ప్రయత్నం చేస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ దుయ్యబట్టారు. మ�
మెదక్ గడ్డపై గులాబీ జెండా ఎగురవేసేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆర్సీపురం డివిజన్లోని లక్ష్మీగార్డెన్స్లో ఆర్సీప�
బీఆర్ఎస్ కార్యకర్తలే మా బలం..బలగమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్, పటాన్�
నాగర్కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా అలంపూర్ చౌరస్తాలోని ఏజీఆర్ ఫంక్షన్ హాల్లో మంగళవారం నాగర్కర్నూల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్ర�
ప్రజలను మోసం చేయడంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దొందూ దొందేనని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే.. బీజేపీ పార్టీ దోఖా చేసిందన్నారు.
‘కాంగ్రెస్, బీజేపీలతో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీలేదు.. గడిచిన పదేండ్లలో కేంద్ర సర్కార్ రాష్ర్టానికి చేసిన అభివృద్ధి ఏమీలేదు.. మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్తో జనానికి కష్టాలు
తెలంగాణ ప్రజల కోసం, రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడడం ఒక్క కేసీఆర్, గులాబీ జెండాతోనే సాధ్యమవుతుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.