జాతీయ పార్టీలతో తెలంగాణకు ఎలాంటి లాభంలేదని బీఆర్ఎస్ మాత్రమే ఈ ప్రాంత ప్రజల కోసం పనిచేస్తుందని బీఆర్ఎస్ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఉమ్మడి కొత్తూరు మండల ఎంపీ ఎన్నిక�
కాంగ్రెస్ దుర్మార్గ పాలనతో 100 రోజుల్లోనే తెలంగాణ ప్రజలు తిరగబడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు. మార్పు తెస్తామంటే నమ్మి ప్రజలు అధికారం అప్పగిస్తే పాలన చేతగాక కాంగ్రెస్ నేతలు చి
తెలంగాణ రాష్ట్రంలో కృత్రిమ కరువు సృష్టించింది కాంగ్రెస్సేనని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక 2014కు ముందున్న పరిస్థితులు పునరావృతమవుతున్నాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్న�
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో విఫలమైన కాంగ్రెస్ను పార్లమెంట్ ఎన్నికల్లో బొంద పెట్టాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
‘కాంగ్రెస్వన్నీ మోసపూరిత హామీలే. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ నాయకుల మాయమాటలకు ప్రజలు మోసపోయారు. పాలనను గాలికొదిలేసి మంత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ధర్పల్లి, ఇందల్వాయి మండలా
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్కుమార్ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ మాజీచైర్మన్ గెల్లు శ్రీ
ప్రజలకు హామీలిచ్చి మాట తప్పిన పార్టీలు కావాలా, ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీలు నెరవేర్చిన బీఆర్ఎస్ కావాలా తేల్చుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.
కార్యకర్తలు కష్టపడి పనిచేసి వచ్చే లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి గడ్డపై మళ్లీ గులాబీ జెండా ఎగురవేయాలని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయని కా�
వికారాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం ఈ నెల 3న వికారాబాద్ పట్టణంలోని గౌలికర్ ఫంక్షన్హాల్లో నిర్వహిస్తున్నట్లు వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ సోమవారం తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులు దూకుడు పెంచాయి. శనివారం తాండూరు సమీపంలోని జీపీఆర్ గార్డెన్లో బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.