KTR | అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి అసూయ, ద్వేషం, ఆశ కారణమైనట్లు ఓ సింగర్ చెప్పినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మూడింటి వల్లే బీఆర్ఎస్ పార్టీ అనుకున్నన్
KTR | అధికార కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఫినిక్స్ పక్షిలా పోరాటం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తల�
KTR | రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భూమికి మూడు ఫీట్లు ఉన్నోడు కూడా అసెంబ్లీలో చాలాచాలా మాట్లాడుతున్నాడని కేటీఆర్ తీవ్ర వ�
KTR | బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. 2001లో గులాబీ జెండా ఎగురవేసి ఒక్కడిగా బయల్దేరి శూన్యం నుంచి సునామీ సృష్టించి తెలంగాణ సాధించిన మహా నాయకుడు కేసీఆర్ అని పార్టీ వర్కింగ్ ప్రెస�
Banswada | బోగస్ మాటలు, ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, బాన్సువాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుభేర్ విమర్శించారు.
BRS party | ఈనెల 21వ తేదీన గంగాధర మండలం బూరుగుపల్లిలో సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మేచినేని నవీన్ రావు గురువారం ప్రకటనలో తెలిపారు.
Manikonda | మణికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గుడ్ మార్నింగ్ మణికొండ పేరిట ప్రతిరోజు స్థానిక కాలనీలను, బస్తీలను సందర్శిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగుతున్న విషయం
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో (Shadnagar) బీఆర్ఎస్ పార్టీ జెండా దిమ్మను ధ్వంసం చేసేందుకు దుండగులు యత్నించారు. మంగళవారం రాత్రి షాద్నగర్ మున్సిపాలిటీలోని ఫారూఖ్ నగర్ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ఏర్పాటు
పోరాటాల పురిటిగడ్డ, తెలంగాణ ఉద్యమ కేంద్ర బిందువు ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరసనలపై నిషేదం విధించడం దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకుడు సతీశ్
MLC Kavitha | బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎమ్మెల్సీ కవిత ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే బీ�
KTR | కాంగ్రెస్ పాలనలో రైతన్నలను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. సాగుకు సరిపడా విద్యుత్, నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. రైతు రుణమాఫీ కాక, రైతు భరోసా నిధులు విడుదల కాకపోవడంతో అన్నదాతలు దుర్భ�
అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలు అర్ధరహితంగా ఉన్నాయని సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్షీనర్సింహారెడ్డి విమర్శించారు.
Patolla Karthik Reddy | పార్టీ బలోపేతానికి కార్యకర్తలందరు కలిసికట్టుగా పని చేయాలని రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి పటోళ్ల కార్తీక్రెడ్డి సూచించారు.