MLA Chinta Prabhakar | కేసీఆర్ బహిరంగ సభతో దేశ రాజకీయాల్లో చర్చ జరుగుతుందన్నారు సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ . అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు నెరవే�
Jupally Satyanarayana | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, పేదలకు సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ. మరోవైపు నగరంలో కరెంట్ కష్టాలు పెరిగాయని.. తాగునీ�
సిడ్నీ : బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలో అడుగిడుతున్న సందర్భంగా ఈ నెల 27 న వరంగల్ లోని ఎల్కతుర్తి లో లక్షలాది మంది తో నిర్వహించే రజతోత్సవ సభ "చలో వరంగల్ " పోస్టర్ ను బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో చారిత్రాత్మక
KTR | పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపుల సంస్కృతి తీసుకొచ్చిందే ఇందిరాగాంధీ అని కేటీఆర్ పేర్కొన్నారు.
KTR | తెలంగాణ పోలీసులలోని కొంతమంది రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. అలా పని చేస్తున్న పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని క�
బీఆర్ఎస్ రజతోత్సవ సభ ‘చలో వరంగల్' పోస్టర్ను బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో లండన్ బ్రిడ్జి వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్రెడ్డి మాట్లాడారు.
హనుమకొండ జిల్లాలో ఈ నెల 27న జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబీ దండు భారీగా తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి మెచ్చా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం చే
తెలంగాణకు బీఆర్ఎస్ శ్రీరామరక్ష అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం ధూళిమిట్ట మండలంలోని తోర్నాలలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ వాల్పోస్టర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
ధూళిమిట్ట మండలంలోని తోర్నాలలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు తుషాలపురం బాలయ్య కాంగ్రెస్కు రాజీనామా చేసి పదిమంది కార్యకర్తలతో కలిసి బుధవారం ఎమ్మెల్యే ప
వరంగల్లో ఈనెల 27వ తేదీన నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. మక్తల్ పట్�
EX MLA Kranthi kiran | తెలంగాణ రాష్ట్రం సాధన కోసం టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందని, ఎన్నో ఒడిదుడుకులను, కష్టాలను అధిగమించి తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ స్వరాష్ట్రాన్ని సాధించారని మాజీ ఎమ�
Farmer Donation | కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రైతులు సల్లగ బతికిండ్రు.. ఇప్పుడు పంటలు ఎండిపోయినయి, బోర్ల నుంచి చుక్క నీరు రావడం లేదు మళ్లీ కేసీఆర్ సార్ రావాలే.. రైతులు బాగుపడాలని రైతు నాగార్జ�
Patolla Karthik Reddy | రానున్న కాలమంతా బీఆర్ఎస్దేనని కేసీఆర్ ఆధ్వర్యంలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, బీఆర్ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇంచార్జి పటోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు.
Bhoothpur | ఈనెల 27వ తేదీన వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి గ్రామంలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు సత్తూర్ బస్వరాజ్ గౌడ్ కోరారు.