MLA Sabitha | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినట్లు మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
తెలంగాణ భూమి తన పరివర్తన కోసం 18వ శతాబ్ది ఆరంభం నుంచి 20వ శతాబ్ది చివరి వరకు మూడు శతాబ్దాల పాటు పాలకులతో అనేక సాయుధ సంఘర్షణలు సాగించింది. ఈ సుదీర్ఘ కాలంలో ప్రజల పోరాటాలు సర్వాయి పాపన్న నుంచి నక్సలైట్ పోరాట�
బీఆర్ఎస్ రజతోత్సవ వేళ పార్టీలో సరికొత్త జోష్ నెలకొన్నది. కొంతకాలంగా పార్టీలోకి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇతరపార్టీల నేతలు గులాబీ కండువా కప్పుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. మొన్న మాజీ మంత్రి, ఎమ�
వనపర్తి మండలం రాజనగరం గ్రామ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు వంశీ సోమవారం జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి స్వగృహంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వంశీకి మాజీ మంత్రి నిరంజన్రెడ్�
BRS Party | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, అడగకముందే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని బీఆర్ఎస్ పార్�
MLA Vivekananda | ఇవాళ గాజులరామారం డివిజన్ యండమూరి ఎంక్లేవ్లో నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యే వివేకానంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నెల 27వ తేదీన వరంగల్లో నిర్వహించే సభకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ను
BRS Rajathotsava Sabha | రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు, ప్రజలు భారీగా బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వచ్చేలా బీఆర్ఎస్ నేతలు ప్రచార కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్నారు.
తెలంగాణ ప్రజలకు రక్షణ కవచమే గులాబీ జెండా అని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికల సమమంలో కాంగ్రెస్ పార్టీ 420 హామీలను ఇ�
జనగామ జిల్లా తరిగొప్పుల మండలం బొత్తలపర్రెకు చెందిన 50 మంది కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఆదివారం జనగామలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరారు.
MLC Kalvakuntla Kavitha | ఇవాళ వర్గల్ మండలం నాచారంగుట్ట సమీపంలో వెలసిన ధ్యానాంజనేయస్వామి ఆలయ 4వ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన యజ్ఞ యాగ క్రతువులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అఖిలభారత హనుమాన్ దీక్షాపీఠా�
BRS Rajathostsava Sabha | ఈ నెల 27న వరంగల్ నిర్వహించే బీఆర్ఎస్ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని రజతోత్సవ సభ ఏర్పాటు చేసినట్టు ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తెలిపారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభను తెలంగాణ ప్
KTR | రాబోయే ఎన్నికల్లో మనం గెలవడం మన కోసం కాదు.. తెలంగాణ సమాజానికి మళ్లీ తిరిగి కేసీఆర్ను సీఎం చేసుకోవడం చారిత్రక అవసరం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
KTR | నెగెటివ్ పాలిటిక్స్తో కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో విఫలమైంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఖతమై పోయే పరిస్థితి