EX MLA Kranthi Kiran | దశాబ్ధాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చి పదేళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రభాగాన నిలిపిన బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల్లోకి అడుగుపెడుతున్న సందర్బంగా జరుగుతున్న బీఆర్ఎస్ రజతోత్సవాలను
MLA Kotha Prabhakar Reddy | బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 27న వరంగల్లోని ఎల్కతుర్తిలో నిర్వహించనున్న రజోతోత్సవ సభ సందర్బంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తొగుట మండల పార్టీ నాయకులతో �
ఒక పార్టీగా బీఆర్ఎస్ 25 ఏండ్ల ప్రయాణంలో దాటిన మైలురాళ్లు ప్రతి కార్యకర్తకూ తెలుసు. తెలుగు రాష్ర్టాల్లో పాతికేండ్ల ప్రస్థానం దాటిన ప్రాంతీయ పార్టీలు రెండే. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తెలుగుదేశం ఒకటైత�
‘దేవునూర్లో నీ బినామీల పేర్లతో భూములు ఉన్నాయ్.. అందులో నువ్వే వ్యవసాయం చేయించిన ఫొటోలను త్వరలో బయటపెడుతా.. నీ భూబాగోతాన్ని ప్రజల్లో బట్టబయలు చేస్తా.. జాగ్రత్త బిడ్డా! ఇక నువ్వు ఏది మాట్లాడిన చెల్లదు.. నీక
బీఆర్ఎస్ 25వ వార్షికోత్సవం సందర్భంగా వరంగల్ గడ్డపై అట్టహాసంగా నిర్వహించనున్న రజతోత్సవ సభకు అమెరికా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారని పార్టీ ఎన్నారై సెల్ గ్లోబల్ కోఆ
BRS | ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు బీఆర్ఎస్ ఎన్నారై శాఖల నేతలు తరలిరావాలని ఆ పార్టీ గ్లోబల్ ఎన్నారై శాఖ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల కోరారు. ఎన్నారైలతో ఆయన ఆదివారం జూమ్
MLA Harish Rao | బీఆర్ఎస్ 25 సంవత్సరాల రజతోత్సవ సభ ఎంతో ప్రతిష్టాత్మకమైందని అందుకు ప్రతి కార్యకర్త సమయానికి ప్రాంగణానికి చేరుకొని కేసీఆర్ స్పీచ్ విని జై తెలంగాణ అన్న తర్వాతనే అక్కడి నుండి ఇంటికి చేరుకోవాలన్నారు.
BRS | బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలో అడుగిడుతున్న సందర్భంగా ఈ నెల 27 న వరంగల్ ఎల్కతుర్తిలో రజతోత్సవ సభ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ‘చలో వరంగల్’ పోస్టర్ను ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో చారిత్రాత
Ex MLA Rohith Reddy | కాంగ్రెస్ సర్కార్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందన్నారు తాండూరు మాజీ ఎమ్మెల్యే పంజుగుల రోహిత్రెడ్డి . రాష్ట్రంలో ఎక్కడ చూసిన రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా�
Paddy Grain | ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా వరి ధాన్యంలో తేడా లేకుండా దొడ్డు వడ్లకు సైతం రూ. 500 బోనస్ ఇవ్వాలని మండల పేర్కొన్నారు. ఎన్నికల్లో వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించి, నేడు తీరా అధికారంలోకి వచ్చి�
KTR | తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని, రాష్ట్రానికి చివరికి చేతిలో మిగిలింది చిప్పే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Harish Rao | రాష్ట్రంలో ఎంత స్పీడ్గా కాంగ్రెస్ పార్టీ గెలిచిందో.. అంతే స్పీడ్గా ఓడిపోయిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు కీలక వ్యాఖ్యలు చేశారు.