బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. పట్టణంలోని 18వ వార్డు వడ్డెర కాలనీకి చెందిన 50కుటుంబాల వారు ఆదివారం ఆయన సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
మహారాష్ట్ర రాజకీయపార్టీల నేతల కాళ్ల కింద నేల కదిలిపోతున్నదా? జరుగుతున్న పరిణామాలు చూస్తుం టే నిజమేననిపిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నాగ్పూర్లో రాజేసిన దేశపరివర్తన మంటలు మహారాష�
బీఆర్ఎస్ పార్టీలోకి పలువురు భారీగా చేరారు. హనుమకొండలో చీఫ్విప్ దాస్యం ఆధ్వర్వంలో 300 మంది చేరగా, నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది ఆధ్వర్యంలో వంద కుటుంబాలు చేరాయి. గ్రేటర్ 11వ డివిజన్ బీజేపీ అభ్యర్థి ప్రే�
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు.. మహారాష్ట్ర బతుకును మార్చే భాగ్యరేఖ అని ఆ రాష్ట్రంలోని చంద్రపూర్ జిల్లా రాజూరా తాలూకావాసి బాబురావు మస్కే అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ నాయకత్వంలో ఉద�
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అపూర్వ స్వాగతం పలికారు. శనివారం జరగనున్న కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (సీజీపీ) కోసం రాష్ట్రపతి శుక్రవారం హైదరాబాద్కు విచ్చేశారు. బేగంపేట
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ మున్సిపాలిటీ, నిర్మల్ జిల్లాలో నిర్మల్, భైంసా, ఖానాపూర్.. మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల, మం దమర్రి, బెల్లంపల్లి, లక్ష�
‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్' నినాదంతో ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలోని నాగ్పూర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి�
కేం ద్ర ప్రభుత్వం నిర్వహించే సర్వేల్లో ఎం పిక కాబడే ఉత్తమ గ్రామ పంచాయతీ లు, ఉత్తమ పట్టణాలు, ఉత్తమ జిల్లాలన్నీ తెలంగాణలోనే ఉంటున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో కేంద్రం చేపడుతున్న సర్వేలో రాష్ట్రంలోని నగ
CM KCR | నాగ్పూర్ : దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం మేధావులు, యు�
CM KCR | నాగ్పూర్ : దేశమంతా తెలంగాణ మోడల్ అమలయ్యే వరకు పోరాడుతూనే ఉంటానని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. దేశంలోని ప్రతి గ్రామానికి, ప్రతి గల్లీకి వెళ్లి తెలంగా�
CM KCR | నాగ్పూర్ : దేశం మారాల్సిన సమయం వచ్చేసింది.. ఆలోచన తీరు మారకపోతే ఎన్నికలు ఎన్ని వచ్చినా ఎలాంటి మార్పురాదు అని బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మహారాష్ట్ర న
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే వైద్యరంగంలో పెనుమార్పులు సంభవించాయని.. మహబూబ్నగర్ వంటి పట్టణాల్లోకి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి వస్తున్నదని క్రీడలు, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ త