CM KCR | ఎన్నికల వేళ మోసగాళ్లు వస్తున్నారని.. జర పదిలంగా ఉండాలని ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సూచించారు. వాళ్ల మాటలు నమ్మితే గోసపడతామని, అప్రమత్తంగా ఉండాలని కోరారు. బుధవారం మెదక్లో నిర్వహించిన ప్�
తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే అభివృద్ధి చెందిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దాదాపు 60, 70 ఏండ్ల క్రితం ఏర్పాటైన ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణ అభివృద్ధి గణనీయంగా జరిగిందని తెలిపారు. తొమ్మిదిన్నర ఏండ్�
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా రెండోసారి పోటీ చేస్తున్న మంచిరెడ్డి కిషన్రెడ్డి గెలుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో రెండుసార్లు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన.. విజయం సాధించార�
MP Nama Nageshwar Rao | సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ లోక్సభా పక్ష నాయకులు, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో స్వయంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నామా, తుమ్మల మధ్య గంటల కొద్ది సుదీర్ఘంగ
CM KCR | రైతులకు మేలు చేసే ధరణని తీసేయాలన్న కాంగ్రెస్ నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భూమి యాజమాన్యం హక్కులు మీ బొటనవేలితోనే మారుతాయి తప్ప.. ముఖ్యమంత్రి, చీఫ్ సెక్
CM KCR | ఇప్పుడు ఎన్నికలు వచ్చేశాయి.. ఎన్నికలు రాగానే వడ్ల కల్లల వద్దకు అడుక్కుతినే వారు వచ్చినట్లు చాలా మంది బయల్దేరుతారు అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎద్దెవా చేశారు. ఎన్నికలు వస్తే ఆగమాగం కావొద
CM KCR | మెదక్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాల జల్లు ప్రకటించారు. మెదక్ జిల్లా అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేశారు. మెదక్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 50 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రక�
పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక చేయూత అందిస్తుంని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. మంగళవారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివి�
రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కూకట్పల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అ�
భద్రాద్రి జిల్లాలో బీజేపీకి ఎదురు దెబ్బతగిలింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని) ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. తెలంగాణ పథకాలు నచ్చి బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు.
Minister Sabitha Reddy | ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ (CM KCR) పని చేస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీతోనే ఉజ్జలమైన భవిష్యత్ ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha reddy) అన్నారు.
CM KCR | రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం తెలంగాణ భవన్లో ప్రకటించారు. మొత్తం 119 నియోజకవర్గాలకుగాను 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. ట
ఖానాపూర్ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్కు సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించడంతో పట్టణంలో అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. జాన్సన్ నాయక్ నివాసం న�
ఎన్నికలకు మూడు నెలల ముందుగానే సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఎన్నికలకు ఆర్నెల్ల ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని తీర్మానం చ�