కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి అన్నారు. సమైక్య పాలనలో పడ్డ గోసలు ఇప్పుడు లేవన్నారు. మోర్తాడ్, వేల్పూర్, కమ్మర్పల్లి మండలాలకు చెందిన సుమారు వె�
ఎన్నికలు సమీపిస్తున్నందున కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మొద్దని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సూచించారు. మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన 70 మంది యువకులు బుధవారం బీజ�
సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో రాష్ట్రంలోని సబ్బండ వర్గాల అభివృద్ధి జరిగిందని ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన సెంట్రింగ్ అసోసియే
మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలకు అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వైఫల్యమే కారణమని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు విమర్శించారు. అనేక మంది రైతులు పిట్టల్లా రాలిపోతున్నా బీజేపీ సర్�
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి రోజురోజుకు మద్దతు పెరుగుతున్నది. పలు సంఘాల వారు, కుల సంఘాల ప్రతినిధులు పోచారం వెంటే ఉంటామని ప్రకటిస్తున్నారు. తాజాగా బుధవారం నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోర గ్రా�
మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్కు జైపూర్ మండలం నర్సింగాపూర్ (ఎస్) గ్రామస్థులు జైకొట్టారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ను గెలిపిస్తామని �
తొమ్మిదిన్నరేండ్లలో తెలంగాణను దేశంలో నే అగ్రగామిగా నిలిపిన కేసీఆరే ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని శాసనమండలి చైర్మన్ గుత్తా సు ఖేందర్రెడ్డి అన్నారు. పార్టీ అధినేత ప్రకటించిన బీఆర్ఎస్ అభ్య
Harish Rao | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీది ప్రజల టీం.. రైతులు, మహిళలు, యువకులు, పీడితుల టీం అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. తెలంగాణలో రైతులకు అందుతున్న సకల సౌకర్యాలను చూసి అటువంట�
ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజును మంగళవారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ శంభీపూర్లోని ఎమ్మెల్సీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశ�
ప్రస్తుతం తెలంగాణలో కమ్యూనిస్టులతో పొత్తు లేకుండా, బీఆర్ఎస్ పార్టీ దాదాపు తొంభై శాతానికి పైగా అంటే 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరుక్షణమే ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అధికార పార్టీపై తమ అసంతృప్
ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కే లక్ష్మీనర్సింహారావును పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ మంగళవారం నియమించారు. ములుగు జిల్లా బీఆర్ఎస్ తొలి అధ్యక్షుడిగా, జడ్పీ చైర్మన్గా వ్యవహరించిన కుసుమ జగద�
వారిద్దరూ బీఆర్ఎస్ నాయకులు. అందులో ఒకరు వైరా ప్రస్తుత ఎమ్మెల్యే. మరొకరు రానున్న ఎన్నికల్లో వైరాలో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థి. బావ.. బావమరిది అంటూ పలుకరించుకుని ఆత్మీయ ఆలింగనం చేసుకు�
బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నియోజకవర్గాలవారీగా అభ్యర్థులు ప్రకటించడంతో, వారంతా ప్రచార క్షేత్రంలో అడుగుపెట్టారు. నిత్యం కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ క్యాడర్లో జోష్ నింపుతున్నారు. �