BRS Party | హైదరాబాద్ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బీఆర్ఎస్ రైతు నిరసనలు వారం పాటు వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.
సకల హంగులతో అత్యద్భుతంగా ముస్తాబైంది రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం. శంషాబాద్ హుడాకాలనీలో విశాలమైన స్థలంలో కార్యాలయ భవనాన్ని నిర్మించారు.
రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఈ నెల 20న మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి తెలిపారు. శంషాబాద్ పట్టణంలోని ఔటర్
ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే బీఆర్ఎస్ పార్టీ కావాలా... మూడు గంటల విద్యుత్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాలా ఆలోచించుకో రైతన్నా... అని వినూత్న రీతిలో ముద్రించిన పోస్టర్లను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ
ఉమ్మడి రాష్ట్రంలో కరువు, కాటకాలతో వలసలకు నిలయమైన పాలమూరును తెలంగాణ స్వరాష్ట్రంలో పచ్చని పంటలతో కళకళలాడేలా తీర్చిదిద్దుకున్నామని..తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో వచ్చిన మార్పును గమనించాలని వ్యవసాయ శాఖ
Minister Harish Rao | వ్యవసాయం దండగన్న చంద్రబాబు నాయుడికి అసలైన వారసుడిగా కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మారారని మంత్రి హరీశ్రావు విమర్శించారు. జహీరాబాద్, సంగారెడ్డికి చెందిన కాంగ్రెస్ నేతలు తెలంగాణ భవన్
బీసీ కులవృత్తులు, ఎంబీసీ కులాలకు నేటి నుంచి ఆర్థిక సాయం అందనున్నది. ఒక్కో నియోజకవ ర్గంలో 300 మందికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అందించనున్నారు. ఇప్పటికే అర్హుల జాబితాను అధ�
విద్యుత్ సరఫరాపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరసనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉమ్మడి జిల్లాలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి కాంగ్రెస్�
Kollapur | కొల్లాపూర్/చిన్నంబావి : మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సొంత గ్రామమైన పెద్దదగడలో తిరుగుబాటు మొదలైంది. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నంబావి మండలం పెద్దదగడ గ్రామానికి చెంది
గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన కులవృత్తులను ఆదుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. గురువారం మండలంలోని మల్గి గ్రామంలో రెండో విడత గ�
రైతుల కో సం ఉచిత విద్యుత్ ఇస్తుంటే ఓర్వలేక రేవంత్రెడ్డి కుట్రలు చేస్తున్నాడని, స్వదేశంలో విమర్శిస్తే ప్రజలకు తెలుస్తుందని అమెరికాలో నిజ స్వరూ పం బయటపెట్టుకున్నాడని ఎక్సైజ్, క్రీడా, పర్యాటక శాఖ మంత్�
నిర్మల్లో బీజేపీ పెద్ద షాక్ తగిలింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, నిర్మల్ మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. బుధవారం ఆయన కమలం వీడి కారెక్కారు. నిర�
నిర్మల్లో బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, నిర్మల్ మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు.
‘ఒక జాతి కానీ, ఒక దేశం కానీ తన సొంత కాళ్ల మీద నిలబడి, తన వ్యవహారాలు తానే చక్కదిద్దుకోవాలి. పరాధీనంలో బతకడం కన్నా, చావు మేలు. తన సొంత ఆర్థిక, రాజకీయ అస్తిత్వం ద్వారానే జాతి మనుగడ సాధ్యమవుతుంద’న్నారు రూసో. ఆదిమ