2001కి ముందు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఏ ఉద్యమమూ నిలబడలేకపోయింది. ఇదిలా ఉంటే సమైక్య పాలనలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరూ ప్రశ్నించలేకపోయారు.
మహారాష్ట్రలో బీఆర్ఎస్ సర్కారు ఏర్పడితే తెలంగాణ మాడల్ అమలు చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. దేశంలో కిసాన్ సరార్ స్థాపనకోసం బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ నా�
రాష్ట్రంలో, హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని శాసనమండలి విప్ పాడి కౌశిక్రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ను వీడి తప్పు చే�
దేశంలో అన్ని వర్గాలను కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎవరెన్ని చేసినా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరేనని స్పష్టంచేశారు. మిగతా పార్టీ�
Gandra Venkataramana Reddy | హైదరాబాద్ : రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పగటి కలలు కనడం మానుకోవాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సూచించారు. ఆ రెండు జాతీయ పార్టీలు ఎంత చేసినా, ఎన్నిసర్కస�
దర్గా కాజీపేట జాగీర్, గాంధీనగర్కు చెందిన నద్దునూరి దివంగత మల్లయ్య, కాజమ్మ దంపతులకు నలుగురు కొడుకులు కుమార్, రమేశ్, శంకర్, నవీన్, ఒక కుమార్తె. కాజమ్మ నిట్ ఇంజినీరింగ్ కళాశాలలో కాంట్రాక్ట్ స్లీపర్�
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కేబుల్ బ్రిడ్జికి బుధవారం అంకురార్పణ జరిగింది. కరీంనగర్ శివారు మానేరు నదిపై 224 కోట్లతో నిర్మించిన తీగల వంతెన మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకున్నది. అ
యువత ఉజ్వల భవితకు గ్రంథాలయాలు దోహదం చేస్తాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అందుకే కేసీఆర్ ప్రభుత్వం లైబ్రరీల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు. బుధవ�
ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం శివగంగ దేవాలయంలో ఆధ్యాత్మిక దినోత్సవం, ప్రత్యేక పూజా కార్యక్రమంలో భాగంగా
తెలంగాణ రావాలే.. నా కొడుకుల్లాంటి పిల్లలకు ఉద్యోగాలు రావాలే.. పక్కనున్న గోదారి నుంచి మా ఊరికి నీళ్లు రావాలే.. అభివృద్ధి పనులకు నీళ్లు కావాలే..” ఇవన్ని కావాలంటే నేను సచ్చినా మంచిదే.. ఇది తెలంగాణ కోసం ఆత్మబలిద�
ఎగజిమ్మిన తొలి రక్తపు చుక్క.. ఉద్యమానికి వేగుచుక్క.. నిలదీసిన మొదటి గొంతుక.. పోరాట స్ఫూర్తికి చైతన్య గీతిక. సిటీ కాలేజ్ ఆవరణలో.. ఆరు దశాబ్దాల క్రితమే తెలంగాణ ఆకాంక్షకు బీజం పడింది. పాతబస్తీ వీధుల్లో ఊరేగిం�
మహారాష్ట్రలోని బీజేపీ, ఎన్సీపీలకు ఆ పార్టీలకు చెందిన కీలక నేతలు షాక్ ఇచ్చారు. ఇరుపార్టీలకు చెందిన కార్యదర్శులు బీఆర్ఎస్లో చేరారు. దేశాభ్యున్నతే లక్ష్యంగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ విస్తరణ విజ�
CM KCR | రంగారెడ్డి : తెలంగాణలో మళ్లీ మనమే గెలుస్తాం.. అందులో డౌటే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అనేక విజయాలు సాధిస్తూ ఇంత దూరం వచ్చిన ఈ రాష్ట్రాన్ని మనం బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని ప�