CM KCR | 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కేంద్రంలోని ప్రభుత్వ పాలన ఇంకా లక్ష్యాన్ని విస్మరించి.. నిర్లక్ష్యంగానే కొనసాగుతోందని, దశ దిశ లేని పరిపాలన దేశ భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా పరిణమించిందని ముఖ్యమంత్ర
రాష్ట్రంలోని ప్రతిఒక్కరూ సంతోషంగా ఉండటమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు.
మన పిల్లల భవిష్యత్తు కోసం సీఎం కేసీఆర్ పాలననే మరోసారి రావాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకపోయి ఉంటే ఇంత అభివృద్ధి, సంక్షేమ పథకాల�
‘దళితబంధు గొప్ప పథకం., నిరుపేదల పాలిట వరం’ అంటూ మహారాష్ట్ర సర్పంచుల బృందం కితాబిచ్చింది. ఈ స్కీం కింద నెలకొల్పిన షాపులు, ఇతర యూనిట్లు చాలా బాగున్నాయని ప్రశంసించింది. శుక్రవారం మహారాష్ట్ర సర్పంచుల బృందం మ�
పరిపాలన వికేంద్రీకరణ.. ప్రజల చెంతకే పాలన.. పాలనా సౌలభ్యం.. ప్రత్యక్ష పర్యవేక్షణ.. ఈ పదాలు.. కొన్నేండ్ల కిందటి వరకు పత్రికల్లో చదవడం.. కాదంటే నాయకుల నోట వినడం మాత్రమే తెలుసు.. కానీ, ఏనాడూ ప్రజలకు అర్థం కాలేదు. 1905ల�
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో జీవం పోసుకున్న గోదావరి నదిని చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ పులకించిపోయారు. మంచిర్యాల జిల్లా పర్యటన అనంతరం రోడ్డు మార్గాన హైదరాబాద్కు వెళ్తూ.. శుక్రవారం సాయంత్రం గోదా
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. జిల్లాలో ఇప్పటివరకు 4,49,680 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో 2,13,976 పురుషులకు, మహిళలకు 2,35,704 ఉన్నారు. ఇప్
తెలంగాణ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమదృష్టితో అమలు చేస్తూ 70 ఏండ్లలో సాధించని ప్రగతిని, 9 ఏండ్లలో చేసి చూపించిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తు
Vinod Kumar | కరీంనగర్ : ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే నాయకుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో గంగాధర మండలం మధురా�
జడ్చర్ల ఎర్రగుట్ట వద్ద నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను గురువారం మున్సిపల్,ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్గౌడ్
BRS Party | రాజ్యసభలో తెలంగాణ రాష్ట్ర సమితి పేరు భారత రాష్ట్రసమితిగా మారింది. ఈ మేరకు రాజ్యసభ సచివాలయం గురువారం బులిటెన్ విడుదల చేసింది. రాజ్యసభలో బీఆర్ఎస్ తరఫున ఏడుగురు సభ్యులు ఉన్నట్లు బులిటెన్లో పేర్కొ
BRS Party | భారత్ రాష్ట్ర సమితి పార్టీకి మధ్యప్రదేశ్లో ఆదరణ లభిస్తున్నది. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు పార్టీలో చేరగా.. తాజాగా ప్రముఖ సామాజిక కార్యకర, వ్యాపమ్ స్కామ్ను వెలుగులోకి తీసుకువచ్చి దేశవ్యాప్త
‘మన నీళ్లు మనకే నినాదం’ సాకరమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రణాళికతో ఎక్కడ చూసినా నీళ్లే కనబడుతున్నయి. తాగేందుకు నీళ్లు లేని పరిస్థితి నుంచి నడి ఎండాకాలంలోనూ ఎక్కడ చూసినా నీళ్లే అనేలా మారింది. తెలంగాణ రాష్