పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక పవిత్రమైన యజ్ఞంలా పరిపాలన చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ నేతలు అవాకులు, చెవాకులు పేలుతున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్కు ప్రజలే పిండం పెడతారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘అష్టకష్టాలుపడి తెలంగాణ సాధించుకొచ్చి సుస్థిర ఆర్థిక ప్రగతితో తలసరి ఆదాయం, విద్యుత్తు సౌకర్యం పెంచి
ప్రజల మద్దతు బీఆర్ఎస్కే ఉన్నదని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శనివారం మంత్రి మల్లారెడ్డి సమక్షంలో మేడ్చల్ మండలం బండమాదారానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల వార్డు సభ్యులు బీఆర్ఎస్ పార్ట�
రైతు ముఖంలో శాశ్వత చిరునవ్వును చూడటమే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. రైతు రుణమాఫీ కొనసాగింపుతో ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ఇచ్చిన హామీ పూర్తయిందని �
దక్షిణ భారత్లో హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు పునరుద్ఘాటించారు. పని చేసే, పనికొచ్చే ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పటికీ వదులుకోరని, తెలంగాణ ప్�
తెలంగాణలో అధికార బీఆర్ఎస్ నవ వసంతాల పాలనను పూర్తి చేసుకొని దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నది. ప్రాంతీయ పార్టీ హోదా నుంచి దేశం వైపు అడుగులు వేస్తూ అఖిల భారత పార్టీగా ఎదుగుతున్నది. ఇప్పటికే అనేక రాష్
CM KCR | మేం ఇటు ఇండియా వైపు లేము.. అటు ఎన్డీయే వైపు లేము’ అని బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. తాము ఎవరివైపూ లేమని, ఉండబోమని ఆయన తేల్చిచెప్పారు.
CM KCR | మహారాష్ట్ర గులాబీ శ్రేణుల్లో బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నయాజోష్ నింపారు. ర్యాలీలతో కార్యకర్తలు కదంతొక్కారు. నినాదాలతో హోరెత్తించారు.
ఒకప్పుడు అస్తవ్యస్తంగా ఉండే పల్లె.. అద్భుతంగా మారింది. మండల కేంద్రానికి సమీపంలో ఉన్నా అభివృద్ధిలో ఆమడ దూరంగా ఉండేది. సమైక్య పాలనలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేలు, మంత్రులను కోరినా పట�
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం హర్షగూడ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ రవినాయక్ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ సాలీ లక్ష్మణ్నాయక్తో పాటు వివిధ పార్�
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించి వరుసగా మూడోసారి అధికారం చేపడుతుందని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో బుధవారం సంగార
BRS Party | పార్లమెంట్ సభ్యులకు భారత రాష్ట్ర సమితి విప్ జారీ చేసింది. గురు, శుక్రవారాల్లో సభ్యులు హాజరుకావాలని ఆదేశించింది. లోక్సభ ముందుకు ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు రానున్న నేపథ్యంలో విప్ జారీ అయ్యింది. బ�
Minister Sabita Reddy | రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఉజ్వలమైన భవిష్యత్ ఉందని, బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ( Minister Sabita Reddy )అన్నారు.
పోయినసారి 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ సరిగా ఇటువంటి స్థితే కనిపించింది. ‘అర్బన్ టాక్' అనే పేరిట వినిపించేది అంతా ఇక బీఆర్ఎస్ ఓటమి ఖాయమని అప్పుడు తీర్మానించి వేసింది. కాంగ్రెస్ వారు పోలింగ్ కన్నా మ�
సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం చాట్లపల్లికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు వంద మంది (60 దళిత కుటుంబాలు), మూకుమ్మడిగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి సమక్షంలో