CM KCR | బీఆర్ఎస్ రాజకీయాల కోసం కాకుండా.. ఓ లక్ష్యం కోసం పుట్టిన పార్టీ అని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పునరుద్ఘాటించారు. యాదాద్రి భువనగిరికి చెందిన డీసీసీ అధ్యక్షుడు అనిల్కుమార్రెడ్డ�
మొన్నీ మధ్యే యూఎస్, యూకే దేశాల్లో రెండు వారాలు పర్యటించి తెలంగాణకు రూ.36,000 కోట్ల పెట్టుబడులను సాధించుకొచ్చారాయన. తద్వారా ప్రత్యక్షంగా 42,000 కొత్త ఉద్యోగాలు, అంతకు రెట్టింపు సంఖ్యలో పరోక్ష ఉపాధి కల్పనను కూడా
పుట్టినింటికి తిరిగొచ్చిన ఆనందాన్ని కేటీఆర్ వల్ల మా కుటుంబం మొత్తం పొందగలిగామని ఇటీవల పాలమూరులో ప్రముఖ పారిశ్రామికవేత్తల కుటుంబానికి చెందిన మాజీ మంత్రి గల్లా అరుణ, అమర రాజా కంపెనీ ప్రారంభ కార్యక్రమం�
భారత రాష్ట్ర సమితికి భావి ఆశాజ్యోతి. దాని వ్యవస్థాపకులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలు, ఆదర్శాలకు ప్రతిరూపం. కేటీఆర్ రాజకీయవేత్తగా కేసీఆర్కు వారసుడే, ఆయనతో సమానంగా ప్రజాభిమానం పొందిన నాయకుడు.
తెలంగాణ యువ కిరణం కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ పండుగ చేసుకుంటున్నది. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ వెంట నడిచి ఉద్యమంలో మమేకమైనవాడు కేటీఆర్.
దేశంలోనే యువ రాష్ట్రంగా ఉన్న తెలంగాణకు యువ నేత కల్వకుంట్ల తారక రామారావు లాంటి అత్యంత ఆధునిక ఆలోచనలతో కూడిన నాయకత్వం...బంగారు తెలంగాణ భవిష్యత్తుకు భరోసానిస్తున్నది.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. ప్రతి సందర్భంంలో వినూత్నంగా ఆలోచిస్తారు. సమాజానికి ఏదో ఒక మంచి పని చేయాలని పరితపిస్తారు. ఏ పని చేసినా పది మందికి ఉప
BRS Party | హైదరాబాద్ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బీఆర్ఎస్ రైతు నిరసనలు వారం పాటు వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.
సకల హంగులతో అత్యద్భుతంగా ముస్తాబైంది రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం. శంషాబాద్ హుడాకాలనీలో విశాలమైన స్థలంలో కార్యాలయ భవనాన్ని నిర్మించారు.
రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఈ నెల 20న మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి తెలిపారు. శంషాబాద్ పట్టణంలోని ఔటర్
ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే బీఆర్ఎస్ పార్టీ కావాలా... మూడు గంటల విద్యుత్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాలా ఆలోచించుకో రైతన్నా... అని వినూత్న రీతిలో ముద్రించిన పోస్టర్లను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ
ఉమ్మడి రాష్ట్రంలో కరువు, కాటకాలతో వలసలకు నిలయమైన పాలమూరును తెలంగాణ స్వరాష్ట్రంలో పచ్చని పంటలతో కళకళలాడేలా తీర్చిదిద్దుకున్నామని..తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో వచ్చిన మార్పును గమనించాలని వ్యవసాయ శాఖ