అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 100 సీట్లు సాధించడం, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు.
Minister Harish Rao | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని, సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ సెంచరీ కొట్టడం పక్కా అని మంత్రి హరీశ్రావు అన్నారు. కేసీఆర్ పాలనే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని,
CM KCR | త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతోందని, మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని బీఆర్ఎస్ సౌతాఫ్రికా అధ్యక్షుడు గుర్రాల నాగరాజు ధీమా వ్య�
CM KCR | హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అధికార పార్టీ భారీ బహిరంగ సభలకు ప్రణాళిక సిద్ధం చేసింది. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఎన్నికల శంఖారావం పూరించేందుకు గు�
CM KCR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఈ నెల 15న భారత రాష్ట్ర సమితి అభ్యర్థులతో సమావేశంకానున్నారు. తెలంగాణ భవన్లో జరిగే సమావేశంలో అభ్యర్థులకు
Niranjan Reddy | వనపర్తి : గెలిపించే బాధ్యత ప్రజలది అయితే.. అభివృద్ధి బాధ్యత బీఆర్ఎస్ పార్టీది రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. బీసీ కులాలకు చెందిన దివ్యాంగులకు మంత్రి నిరంజ�
Minister Harish Rao | రాజకీయ కురుక్షేత్రంలో కృష్ణార్జునల మాదిరిగా మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ దూసుకుపోతున్నారు. పదిహేను రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తూ ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పట్టిస్తున్న�
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ రా ష్ట్రం, రంగారెడ్డి జిల్లా నేడు పారిశ్రామిక ఖిల్లాగా మారిందని, దేశానికి ఆదర్శవంతమై నిలుస్తున్నదని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పట్నం మ
Minister Harish Rao | సంగమేశ్వర ద్వారా నీళ్లిచ్చి ప్రజల రుణం తీర్చుకుంటానని మంత్రి హరీశ్రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో వివిధ పథకాల కింద రూ.175కోట్ల ఆర్థిక సాయం, రూ.204 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను లబ్ధిదా
KTR | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 9వ తేదీన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి వెల్లడించారు. ఈ పర్యటన సందర్భంగా క�
బీజేపీ రాష్ట్ర నాయకుడు ఈగ మల్లేశం బీజేపీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం హనుమకొండ, వరంగల్ పర్యటనకు వచ్చిన రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్ప�
అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించే లక్ష్యంతో గులాబీ శ్రేణులు కదనోత్సాహంతో ముందుకు సాగుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణుల సమరోత్సాహాన్ని చూసి కాంగ్రెస్, బీజేపీ బెంబేలెత్తిప�
ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మెదక్ డీసీసీ మాజీ అధ్యక్షుడు కంఠా తిరుపతిరెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబ�