CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటనలో మార్పు జరిగింది. భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో 19న జరగనున్న మెదక్ జిల్లా పర్యటన 23వ తేదీకి వాయిదా పడింది. బుధవారం మెదక�
మెదక్ జిల్లా కేంద్రంలో జరిగే సీఎం కేసీఆర్ సభను కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లి సక్సెస్ చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి రాధాకృష్ణశర్మ పేర్కొన్నారు. బు�
BRS Party | ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతున్నది. ఈ క్రమంలో పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, వృత్తి సంఘాలు సీఎం కేసీఆర్ నాయకత్వానికి మద్దతు తెలుపుతూ కలిసివస్తున్నా�
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం చేశారు. మావల మండల కేంద్రంలోని మసీదు ఆవరణలో రూ.20 లక్షల వ్య యంతో నిర్మించిన దుకాణ సముదాయాలను సోమవారం ఆయన ప్రారంబించారు. ముందుగా గ్రామా
Minister Dayakar Rao | పాలకుర్తి నియోజకవర్గాన్ని ప్రగతిపథంలో నిలిపింది మనమేనని మంత్రి దయాకర్రావు అన్నారు. పర్వతగిరిలో తన నివాసంలో మంత్రి ఎర్రబెల్లి పాలకుర్తి నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.
Meday Rajeev Sagar | బీజేపీ నేతలు అప్పుల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ అన్నారు. రాష్ట్రం అప్పుల గురించి మాట్లాడే కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మోదీ తొమ
Minister Gangula | తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 90కిపైగా సీట్లను గెలిచి.. బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్ర�
Minister Srinivas Yadav | తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కండ్ల ముందు కనిపిస్తున్నా బీజేపీ, కాంగ్రెస్ నేతలు కండ్లు ఉండి కూడా చూడలేని కబోదులుగా మారారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు.
Minister Niranjan Reddy | సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం చేయూతనందిస్తుందని, సబ్బండ వర్గాలు సంతోషంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
‘పల్లె.. పట్టణమే కాదు కొండకోనల్లో.. అడవి గర్భంలోనూ శుద్ధిచేసిన స్వచ్ఛమైన తాగునీటిని ఇంటింటికీ నల్లాల ద్వారా పంపిణీ చేస్తున్న రాష్ట్రం తెలంగాణ’.. ఇది బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులో.. లేక రాష్ట్ర అధికా�
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగుతున్నదని, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరు�
సమైక్య రాష్ట్రంలో కులవృత్తులకు ప్రోత్సాహం కరువైంది. సాయం చేసే నాథుడు కనుచూపు మేరలో కనిపించలేదు. వృత్తినే నమ్ముకున్నా ఆదరణ లేక.. చేతినిండా పనిలేక పూట గడవక కుటుంబాలు పస్తులున్న సందర్భాలున్నాయి. కార్పొరేట�
MLA Vanama | దేశం మెచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్ అని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా స్పష్టం చేశారు. తెలంగాణ మరోసారీ బీఆర్ఎస్సే సత్తా చాటుతుందని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ పాచికలు పారవని, అది ఎన్ని ఎత్తులు వేస