ప్రస్తుతం తెలంగాణలో కమ్యూనిస్టులతో పొత్తు లేకుండా, బీఆర్ఎస్ పార్టీ దాదాపు తొంభై శాతానికి పైగా అంటే 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరుక్షణమే ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అధికార పార్టీపై తమ అసంతృప్
ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కే లక్ష్మీనర్సింహారావును పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ మంగళవారం నియమించారు. ములుగు జిల్లా బీఆర్ఎస్ తొలి అధ్యక్షుడిగా, జడ్పీ చైర్మన్గా వ్యవహరించిన కుసుమ జగద�
వారిద్దరూ బీఆర్ఎస్ నాయకులు. అందులో ఒకరు వైరా ప్రస్తుత ఎమ్మెల్యే. మరొకరు రానున్న ఎన్నికల్లో వైరాలో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థి. బావ.. బావమరిది అంటూ పలుకరించుకుని ఆత్మీయ ఆలింగనం చేసుకు�
బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నియోజకవర్గాలవారీగా అభ్యర్థులు ప్రకటించడంతో, వారంతా ప్రచార క్షేత్రంలో అడుగుపెట్టారు. నిత్యం కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ క్యాడర్లో జోష్ నింపుతున్నారు. �
బీఆర్ఎస్ పార్టీని తిట్టడంలో పోటీ పడుతున్న బీజేపీ నేతలకు కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చే దమ్ము లేదని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్సాగర్ మండిపడ్డారు.
MLA Ravindra kumar | రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షతులై బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం
ఎన్నికల్లో హ్యాట్రిక్ గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ దూసుకెళ్తున్నది. గులాబీ పార్టీ నుంచి బరిలో నిల్చొనే అభ్యర్థులను సీఎం కేసీఆర్ ముందుగానే ప్రకటించారు. తన వ్యూహంతో ఎన్నికల సమరానికి సై అంటూ ఉమ్మడి జిల్
అసెంబ్లీ ఎన్నికలకు మూడు నాలుగు నెలల సమయమున్నా ముందుగానే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడంతో పార్టీ నాయకుల్లో జోష్ నెలకొంది. సిట్టింగ్లకే టికెట్ల కేటాయింపుతో కార్యకర్తలు సంబుర�
మాచారెడ్డి కామారెడ్డి నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించడంతో ప్రతిపక్ష పార్టీల్లో గుబులు పెరుగుతున్నది. ఓ వైపు జనాల నుంచి స్వచ్ఛందంగా వస్తున్న మద్దతు, మరోవైపు ఎన్నికల్లో కే�
Harish Rao | తెలంగాణకు స్ట్రాంగ్ లీడర్ కావాలా? రాంగ్ లీడర్ కావాలా? అనేది ప్రజలు, మేధావులు ఆలోచించాలని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సూచించారు. రాబోయే ఎన్నికల్లో ఎవరెన్ని ట్రిక్స్ చేసినా హ్యాట్�
Interview | ‘మంథని నియోజకవర్గాన్ని కాంగ్రెస్ 60 ఏండ్ల పాటు పాలించింది. కానీ ఏం చేయలేకపోయింది. అందుకే ఈ ప్రాంతం ఇప్పటికీ రాష్ట్రంలో మారుమూల ప్రాంతంగా ఉండిపోయింది. తండ్రీ కొడుకులు 40 ఏండ్లు పాలించినా చేసింది శూన్య
Interview | సమైక్య ప్రభుత్వాల పాలన చూశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను చూశారు. అప్పుడు కార్మికుల వైపు కన్నెత్తి చూసిన వారే లేరు. కార్మికుల కష్టాలు తీర్చి, కన్నీళ్లను తుడిచి, సింగరేణిని అభివృద్ధి, సంక్షేమ బాట పట్ట�
“ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సంక్షేమానికే బీఆర్ఎస్ పార్టీ నిత్యం కృషి చేసింది. ప్రజల శ్రేయస్సు కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ఆవిష్కరించి వారికి లబ్ధి చేకూర్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాటుపడు�