అంతా అయిపోయింది. అంధజ్యోతి రాధాకృష్ణ అన్ని హద్దులూ దాటిండు. వంద తప్పులు ముగిసినయి, పోయిన ఆదివారం ‘చెత్తపలుకు’తో! ప్రతిసారీ అనుకుంటా ఆయన పరమ వికారపు రాతలను, వల్గర్ మనస్తత్వాన్ని ఇగ్నోర్ చేద్దామని. వల్ల�
రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఎక్కడా లేని విధంగా అభివృద్ధిలో దూసుకుపోతున్నదని.. కొంతమంది ఓర్వలేక ఆటంకం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారని.. అప్రమత్తంగా ఉండాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నా రు. �
తెలంగాణలో ఏ పార్టీ డిక్లరేషన్లకు స్థానంలేదని, ఎవరెన్ని డిక్లరేషన్లు చేసుకున్నా తెలంగాణకు మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆరేనని తెలంగాణ ప్రజలు ఇప్పటికే సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకొన్నారని ఆర్థిక, వైద్యారోగ్�
జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతాపూర్ గ్రామానికి చెందిన తెడ్డు సురేశ్.. బీఆర్ఎస్ పార్టీ గులాబీ రంగును తన బైక్కు వేయించుకుని అభిమానాన్ని చాటుకున్నాడు. దీనిపై వెళ్లి ప్రచారం చేస్తూ గురువారం ‘నమస�
దళితబంధు ద్వారా దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం కేసీఆర్ అభివన అంబేద్కర్ అని, రాబోయే ఎన్నికల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మాదిగల మద్దతు బీఆర్ఎస్ పార్టీకే ఉంటుందని మాదిగ నేతలు ప్రకట�
కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర నాయకత్వాలు స్వయం ప్రకాశితాలు కాదు. వారికి స్వయం నిర్ణయాధికారం ఉండదు. అలాంటప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం వారు ఏ విధంగా పోరాడగలుగుతారు? రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలనుకున్నా అధిష్�
కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి అన్నారు. సమైక్య పాలనలో పడ్డ గోసలు ఇప్పుడు లేవన్నారు. మోర్తాడ్, వేల్పూర్, కమ్మర్పల్లి మండలాలకు చెందిన సుమారు వె�
ఎన్నికలు సమీపిస్తున్నందున కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మొద్దని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సూచించారు. మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన 70 మంది యువకులు బుధవారం బీజ�
సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో రాష్ట్రంలోని సబ్బండ వర్గాల అభివృద్ధి జరిగిందని ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన సెంట్రింగ్ అసోసియే
మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలకు అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వైఫల్యమే కారణమని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు విమర్శించారు. అనేక మంది రైతులు పిట్టల్లా రాలిపోతున్నా బీజేపీ సర్�
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి రోజురోజుకు మద్దతు పెరుగుతున్నది. పలు సంఘాల వారు, కుల సంఘాల ప్రతినిధులు పోచారం వెంటే ఉంటామని ప్రకటిస్తున్నారు. తాజాగా బుధవారం నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోర గ్రా�
మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్కు జైపూర్ మండలం నర్సింగాపూర్ (ఎస్) గ్రామస్థులు జైకొట్టారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ను గెలిపిస్తామని �
తొమ్మిదిన్నరేండ్లలో తెలంగాణను దేశంలో నే అగ్రగామిగా నిలిపిన కేసీఆరే ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని శాసనమండలి చైర్మన్ గుత్తా సు ఖేందర్రెడ్డి అన్నారు. పార్టీ అధినేత ప్రకటించిన బీఆర్ఎస్ అభ్య
Harish Rao | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీది ప్రజల టీం.. రైతులు, మహిళలు, యువకులు, పీడితుల టీం అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. తెలంగాణలో రైతులకు అందుతున్న సకల సౌకర్యాలను చూసి అటువంట�
ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజును మంగళవారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ శంభీపూర్లోని ఎమ్మెల్సీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశ�