మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రంలో కదలిక రావడానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రధాన కారణమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రశంసించారు. ఆమె వల్లే దేశంలోని రాజకీయ ప�
Government Whip Balka Suman | ‘తెలంగాణ ఉద్యమంలో మేం ఉన్నాం.. తెలంగాణ కోసం మేం పోరాటం చేసినం అని బీజేపోళ్లు..కాంగ్రెసోళ్లు మాట్లాడుతున్నరు. కానీ, వారెవ్వరూ తెలంగాణ కోసం చేసిందేమీ లేదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న యాదవుల మద్దతు బీఆర్ఎస్ పార్టీకే ఉంటుందని అఖిల భారత యాదవ మహాసభ ముఖ్యులు స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సిట్టింగ్లకు సీట్లు కేటాయించడం పట్ల హర్షం వ్యక�
తొమ్మిదేండ్లు...రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు. 22 లక్షల మందికి ఉపాధి. ఇది తెలంగాణ పెట్టుబడులకు సంబంధించిన ట్రాక్ రికార్డ్. కొత్తగా పురుడు పోసుకున్న ఓ రాష్ట్రం పెట్టుబడుల ఆకర్షణలో ఆల్ టైమ్ రికార్డ్గా దూస
ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత ప్రతిపక్షాలకు విసిరే సవాళ్లు మాములుగా ఉండవు. తాజాగా ఆయన ఒకేసారి 114 మంది అభ్యర్థులను ప్రకటించి వారికి కంటిమీద కునుకు లేకుండా చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలన�
సీఎం కేసీఆర్తోనే తెలంగాణ రాష్ట్రం పదిలంగా ఉంటదని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టం చేశారు. అమలుకు నోచుకోని హామీలు కేసీఆర్ ఇవ్వరని, పేద ప్రజలకు అక్కరకొచ్చే పనులే చేస్తారని చెప్పారు. రైతుబంధు, రైతుబ�
రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విపక్షాల అడ్రస్ గల్లంతు కానున్నదని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నారు. మండలంలోని పండితాపురం, కొత్తలింగాల, రుక్కితండా, బర్లగూడెం, పొన్నేకల్, గరిడేప
Harish Rao | మనస్పర్థలు పక్కన పెట్టి పని చేస్తే గెలుపు మనదే.. జహీరాబాద్ విజయం మనందరి లక్ష్యం కావాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. జహీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో మంత్రి హర
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతున్నదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ జోస్యం చెప్పారు. తెలంగాణలో కొలువు దీరేది గులాబీ సర్కారేనని స్పష్టం చేశారు. రాష్ట�
తెలంగాణ సాగునీటిరంగంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత తెలంగాణలో అదేస్థాయిలో మరో సుజల దృశ్యం సాక్షాత్కరించింది. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లోని భూములకు సాగునీరందించేం
రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ హాట్రిక్ విజయం లాంఛనమేనని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు స్పష్టం చేశారు. రాష్ట్రమంతా సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటోందని అన్నారు. మణుగూరు ఆదర్శనగర్ మామిడితోట ఏరియ�
నిరుపేదల ఆత్మగౌరవ ప్రతీకలు... డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమం గ్రేటర్ హైదరాబాద్లో శనివారం పండుగ వాతావరణంలో మొదలైంది. గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాలకు చెందిన 11,700 మంది లబ్ధిదారులకు తొమ్మిది ప్�
ఆత్మగౌరవ నినాదంతో పేదలకు తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇంటిని ఉచితంగా నిర్మించి ఇస్తున్నది. ఇరుకిరుకు గదులు కాకుండా విశాలమైన స్థలంలో కుటుంబంలోని నలుగురు వ్యక్తులు హాయిగా కలిసి జీవించేలా డబుల్ బె�
MLC Kavitha | తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఎక్కడా లేదని, మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని తన నివాసంలో జరిగిన జగిత్