KTR | ఈ దేశం కోసం ఏదైనా విజన్ ఉంటే చెప్పండి.. కానీ దయచేసి సమాజంలో డివిజన్ మాత్రం సృష్టించకండి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రా
KCR | నేను కూడా హిందువునే.. నేను హిందువును కాదని కాదు.. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యావత్ ప్రజల ఆత్మబంధువు కేసీఆర్ అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఏ ఒక్క వర్గాన�
KCR | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నరేంద్ర మోదీ పాలనలో అచ్చేదిన్ కాదు.. చచ్చేదిన్ వచ్చిందని కేసీఆర్ �
Rakesh Reddy | నల్లగొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డి రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలో రాకేశ్ రెడ్డి ఒక వీడియో విడుదల చేశారు.
MLA Harish Rao | మెదక్ను అభివృద్ధి చేసిన కేసీఆర్ను రేవంత్ రెడ్డి నానా మాటలు అంటున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. కేసీఆర్ను అవమానిస్తే మెదక్ను అవమానించినట్లే. ఈ ఎన్నికల్లో �
KCR | జగిత్యాలలో తన గురువు, ప్రముఖ కవి, రచయిత జైషెట్టి రమణయ్య ఇంటికి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లారు. కేసీఆర్ సిద్దిపేటలో ఇంటర్ చదువుకునే రోజుల్లో హిస్టరీ సబ్జెక్ట్ చెప్పిన గురు
KCR | కేసీఆర్.. ఈ మూడు అక్షరాల పేరు ఇప్పుడు తెలంగాణ ప్రజల గుండెల్లో మార్మోగిపోతున్నది. కేసీఆర్ పదేండ్ల పాలనను యాది చేసుకుని.. మళ్లీ ఆ పాలనే కావాలని కోరుకుంటున్నరు. రేవంత్ పాలనలో కన్నీళ్లు, కష్�
KTR | కరీంనగర్లో మనకు కాంగ్రెస్తో పోటీ లేదు.. బీజేపీతోనే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. చిన్నచిన్న మనస్పర్థలు పక్కనపెట్టి పని చేస్తే వినోద్ కుమార్ భారీ మెజ�
వివిధ గ్రామాలకు చెందిన వంద మంది కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఆదివారం పరిగిలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి �
చేవెళ్ల పార్లమెంటులో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మాజీ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం ( ఈ నెల 6న) చేవెళ్లలో నిర్వహించనున్న కేటీఆర్ రోడ్ షో కార్యక్రమాలను విజయవంతం చేయాలని �
KCR | కేంద్రంలో మోదీ ప్రభుత్వ పాలనలో దేశంలో అడ్డగోలుగా ధరలు పెరిగిపోయాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. ఆయన పాలనలో ఎవరికీ ఒరిగిందేమీ లేదని విమర్శించారు. జగిత్యాలలో ఆదివారం జరిగిన రోడ్షోలో బీజే�
Padmarao Goud | అన్ని వర్గాల ప్రజల మద్దతు బీఆర్ఎస్(BRS) పార్టీకే ఉందని సికింద్రాబాద్ పార్లమెంట్ (Parliament elections) బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్(Padmarao Goud )అన్నారు.