రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద బాధితులకు సహాయ సహకారాలు అందించాలని బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం కారణంగా వస్తున్న ఉప ఎన్నికను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సీరియస్గా తీసుకోవాలని, మరోసారి గులాబీ జెండా ఎగురవేద్దామని బీఆ�
రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల పరిధిలో సాగునీరు అందించే ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ విషయంలో అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టనున్నది.
మణికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన గుడ్మార్నింగ్ మణికొండ-ప్రజాభిప్రాయ సేకరణ ఆదర్శనీయమైనదని మహేశ్వరం మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయ
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) కన్నుమూశారు. మాదాపూర్లోని స్వగృహంలో గురువారం ఆయనకు గుండెపోటు రాగా కుటుంబసభ్యులు ఏఐజీ దవాఖానలో చేర్చి మూడురోజులుగా చికిత్స అందించారు.
జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గ్రామగ్రామాన ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నో పోరాటాల ఫలితం�
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని, ఏ ఒకరూ అధైర్యపడొద్దని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన బీఆ
గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ధైర్యంగా ఉండాలని, ప్రతి కార్యకర్తను కాపాడుకుంటానని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం పనిచేద్దామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు పిల
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పురుడుపోసుకున్న బీఆర్ఎస్ 25వ వసంతంలోకి అడుగిడింది. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వేదికగా బీఆర్ఎస్ రజతోత్సవం ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్�
బీఆర్ఎస్ రజతోత్సవ సభ దేశ చరిత్రలోనే అతిపెద్దదిగా నిలిచిపోతుందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెం కటరమణారెడ్డి అన్నారు. ప్రకృతి సైతం సహకరించిందని, సభ పూర్త య్యే వరకు చల్లటి వాతావరణం నెలకొందన్నారు. �
అమలు కాని హామీలిచ్చి, ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిం చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కహానీలు ఇక సాగవని, నిన్నటివరకు ఒక లెక్క, ఇప్పటి నుం చి ఇంకో లెక్క అని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రా జయ్య అన్నారు.
గుర్తు తెలియని దుండగులు 32 సంవత్సరాల యువకుడి తలపై బండరాయితో కొట్టి దారుణంగా హత్యచేశారు. ఈ ఘటన దోమలగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని హిమాయత్నగర్ స్ట్రీట్నెంబర్8 వద్ద విప్లాజా అపార్ట్మెంట్ వద్ద చోటుచే�
సమష్టి కృషితో బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతమైందని, పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సభ సక్సెస్ కావడంతో సోమవారం ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి రా�
భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభకు ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లడం.. ఊహించిన దానికంటే వరంగల్ సభ సక్సెస్ కావడంతో పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఉమ్మ డి జిల్లావ్యాప్తంగా చాలా తక్�
అంచనాలకు మించి బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంత మైంద ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నా రు. కాంగ్రెస్ 17 నెలలపాలన, వైఫల్యాలు, అ బద్ధ్దపు హామీలు, దౌర్జన్యాలకు చెంపపెట్టు రజ తోత్సవ సభ అని చెప్పార�