పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడే కార్యకర్తలు అండగా నిలవాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సూచించారు. అలాగే కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుందని, అందులో తాను ముందువరుసలో ఉంటానని స్పష్టం చే�
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. ఈ తీర్పుతో మాదిగలు చేసిన పోరాటం ఫలించిందన్నారు.
మెట్రో విస్తరణ విషయంలో గత సీఎం కేసీఆర్ ఎంతో ముందు చూపుతో వ్యవహరించారు. మొదటి దశలో పూర్తయిన 69 కి.మీ మెట్రో కారిడార్లను నగరం నలుమూలలా విస్తరించేలా.. రెండు, మూడు దశలకు సంబంధించిన ప్రణాళికలను రూపొందించే బాధ్�
రైతులు సంతోషంగా ఉండాలంటే అది తెలంగాణ తొలి సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేసీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేము
పార్టీ మారినప్పటికీ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చేసిన మేలును తాను మరిచిపోనని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచా రం శ్రీనివాసరెడ్డి అన్నారు. కేసీఆర్ సహకారంతోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని గు
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ తన కవిత్వం ద్వారా తెలంగాణ గరిమను ప్రపంచానికి చాటి, తన సాహిత్యం ద్వారా తిమిరంతో సమరం చేస్తూ, నాటి రైతాంగంలో రాచరికానికి వ్యతిరేకంగా సాయుధ పోరాట స్పూర్తిని రగిలించిన యోధుడ�
దశాబ్దాల తరబడి తాము పడుతున్న కష్టాలకు ఇక ఫుల్స్టాప్ పడినట్లేనని వారంతా సంబురపడ్డారు. ఈ ఏడాది మున్నేరు వరద నుంచి విముక్తి లభిస్తుందని ఆశపడ్డారు. కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఖమ్మం మున్నేరు ముంపు బాధ�
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగు ళ్ల పద్మారావు గౌడ్ కలిసి ఈ నెల 21న జరిగే సికింద్రాబాద్ బోనాల వేడుకలకు రావాలని కోరారు. శుక్రవారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్�
తాను బీఆర్ఎస్ను వీడుతానని వస్తున్న వార్తల్లో నిజం లేదని, కావాలనే కొందరు సోషల్ మీడియా, యూట్యూబ్, వాట్సాప్ గ్రూప్ల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 4 నుంచి 5వేల కోట్ల రూపాయలతో అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని అనేకసార్లు సభలు, సమావేశాల్లో ప్రకటించిన ఎ
అసంఘటితంగా ఉన్న కార్మికులను సంఘటితం చేసిన మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ కార్మిక సంక్షేమ ప్రదాత అని బీఆర్ఎస్కేవీ నియోజకవర్గ ఇన్చార్జి గౌడిచర్ల సత్యనారాయణ అన్నారు. మాజీ ఎమ్మెల్యే కిశోర్కుమార
ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న టీఆర్ఎస్.. రాష్ట్ర సాధనతో రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిన బీఆర్ఎస్ ఎందరో నేతలను తయారు చేసిన పొలిటికల్ ఫ్యాక్టరీగా నిలుస్తున్నది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్
రాజకీయ నాయకుల తయారీ ఫ్యాక్టరీగా బీఆర్ఎస్ పార్టీ విరాజిల్లుతున్నది. ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా ఏర్పడిన బీఆర్ఎస్ పార్టీలో ఆది నుంచి కొత్త నాయకత్వం పుట్టుకొస్తూనే ఉన్నది. ఉద్యమ సమయంలో సమైక్య పా
ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిలు సోమవారం మర్యా ద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ నియోజకవర్గ ప్రజల యోగక్షేమాలపై ఆరా