బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయానికి గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. బాలసముద్రంలోని సర్వే నంబర్ 1066లో బీఆర్ఎస్ కార్యాలయం కోసం ఎకరం భూమి కేటాయింపు, భవన నిర్మా�
కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తున్నదని, మన హక్కులను సాధించుకునేందుకు ఈ నెల 13న నిర్వహించే బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని మాజీ ఎమ్మెల�
తెలంగాణకు కృష్ణాజలాల వాటాను తేల్చే వరకు మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేపట్టిన ఉద్యమాన్ని ఆపేదిలేదని మాజీ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, గొంగిడి సునీతామహేందర్రెడ్డి తేల్చి చెప్పారు.
కృష్ణా జలాల పరిరక్షణకు ఈ నెల 13న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి చంటి క్రాంతికిరణ్ కోరారు.
సర్పంచ్ స్థాయి నుంచి వచ్చానని, చివరి వరకూ ప్రజలతోనే ఉంటూ వారి కోసమే పని చేస్తానని మాజీ మంత్రి జోగు రామన్న స్పష్టం చేశారు. మండలంలోని కాప్రి గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
ప్రభుత్వ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన ప్రజా వేదికపై జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అవమానపర్చడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు.
వరంగల్లోని పుల్లాయకుంటలో నిరుడు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం కోసం కేటాయించిన స్థలాన్ని కొందరు ఆక్రమించారు. 140, 142 సర్వే నంబర్లలో నిరుడు కార్యాలయం కోసం భూమి పూజ సైతం నిర్వహించారు. ఆ స్థలంలో కొందరు వ్యక్తుల
తనపై విశ్వాసం ఉంచి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి స్పష్టంచేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం జమ్మికుంటలోని బీఆర
ఎన్నికల్లో గెలుపోటములు సహజమని.. ఓడినందుకు అధైర్యపడవద్దని.. ముందున్న రోజులు మనవేనని, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటుదామని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తానని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, తాజా మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. బుధవారం ఆదిలాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్�
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతున్నది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. బుధవారం నిర్మల్ పట్టణంలో బీఆర్ఎ�
‘తెలంగాణ రాకముందు గ్రామాలు గ్రామాలు ఎట్లుండె. ఇప్పుడెట్ల ఉన్న యి. నాడు కరెంట్ ఉన్నదా..? నీళ్లు ఉన్నయా..? అభివృద్ధి ఉందా..? సంక్షేమం ఉన్నదా..? మీ ముఖాల్లో సంతోషం ఉన్నదా..? ఏదీ లేదు.
హుజూర్నగర్ నియోజకవర్గంలో తన గెలుపు ఖాయమని, మెజార్టీనే లక్ష్యమని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. పట్టణంలో బీఆర్ఎస్ ఎన్నికల కార్యాలయాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ని�