కార్యకర్తలే బీఆర్ఎస్కు శ్రీరామరక్ష అని ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు పేర్కొన్నారు. వారి పోరాట పటిమ వల్లే పార్టీ తెలంగాణ రాష్ర్
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పటిష్టం చేసేందుకు, సరికొత్త సాంకేతికతతో కూడిన డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియకు పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శ్రీకారం చ
పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ సమష్టిగా, సమన్వయంతో పనిచేస్తే రాబోయే రోజులన్నీ బీఆర్ఎస్వేనని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఎమ్మెల్సీ, ఉమ్మడి జిల్లా సభ్యత్వ నమోదు ఇన్చార్జి తక్కెళ్లపల్ల
తెలంగాణలో పాలన, అభివృద్ధి, సంక్షేమం సహా అన్ని రంగాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఉమ్మడి బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఖమ్మం జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు విమర్శి�
బీఆర్ఎస్ పార్టీని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని బూత్, వార్డు, గ్రామస్థాయిల్లో మరింత పటిష్ట పరుస్తామని, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావ�
రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు మానె రామకృష్ణ స్పష్టం చేశారు. తదుపరి ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు అమల్లో సైతం పార్టీ సభ్యులకు ప్రాధాన్యం ఉంటుందని అ�
భారత రాష్ట్ర సమితిలో సభ్యత్వ సందడి మొదలైంది. గులాబీ బాస్ కేసీఆర్ ఆదేశాలతో ఇప్పటికే సన్నాహక సమావేశాల ప్రక్రియ షురూ చేశారు. నియోజకవర్గాల వారీగా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చకచక సా�
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కోసం జిల్లాల వారీగా ఇన్చార్జీలను నియమిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ జిల్లా ఇన్చార్జిగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ను నియమించారు. అలా�
మహారాష్ట్రలో భారత రాష్ట్ర సమితి సభ్యత్వాల నమోదుకు విశేష స్పందన లభిస్తున్నది. నాందేడ్ జిల్లా నాయ గాం నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేత బాబురావ్ కదం ఆధ్వర్యంలో శుక్రవారం సభ్యత్వ నమోదు ప్రారంభించారు.