కోదాడ, మే 21 : బీఆర్ఎస్ రాష్ట కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను గురువారం మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హైదరాబాద్లోని నం దినగర్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశా రు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చేపడుతున్న చర్యలు, కాంగ్రెస్ ప్రభుత్వంపై జనంలో ఉన్న వ్యతిరేకత, త్వరలో చేపట్టనున్న సభ్యత్వ నమో దు తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసిం ది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండ కట్టాలని క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణానికి కృషి చేయాలని కేటీఆర్ బొల్లం మల్లయ్యకు సూచించారు.