‘రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కడతామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన మాటమీద తాను నిలబడతారా?’, 20 లక్షల ఇళ్లు కట్టాకే మరోసారి ఓటర్ల గుమ్మం వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతామని పలికిన ప్రగల్భాలకు కట్ట�
ప్రతి రైతు భూమికి సాగునీరు అందించాలన్న దృఢ సంకల్పంతో కేసీఆర్ పని చేశారని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత మాటలతో కాలయాపన చేస్తున్నదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)పై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బుధవారం ఖమ్మం జిల్లా ప�
రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో రైతులకు, అన్నివర్గాలకు కష్టాలే మిగిలాయి.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు విస్మరించిన సీఎం రేవంత్రెడ్డికి ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయం.. ఎప్పుడు ఎన్నికలు బీఆర్ఎస్ అధికా�
రేవంత్రెడ్డి ప్రభుత్వం పాలన గాలికి వదిలేసి దోపిడీకి పాల్పడుతున్నదని బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. రేవంతుది రైతు �
ఓటరు జాబితా సవరణలు, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు చేర్పులు, తొలగింపులు తదితర అంశాలపై చేపట్టిన ‘సర్' కార్యక్రమంపై కార్యకర్తలు అవగాహన కలిగి ఉండాలని, ఇందుకోసం త్వరలోనే ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహి
బీఆర్ఎస్ బలోపేతానికి కార్యకర్తలే బలమని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామాలు, వార్డుల స్థాయిలో విస్తృతంగా నిర్వహించి లక్ష్యాన్ని సాధించాలని స�
పార్టీకి కార్యకర్తలే బలం, బలగమని, పనిచేసేవారికి తగిన గుర్తింపు ఉంటుందని బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ స్పష్టం చేశారు. మంగళవారం ముస్తాబాద్ మండ�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గుర్తు చేశారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సక్సెస్ చేయడంపై నియోజకవర్గంలోని నాలుగ
బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో ధర్మపురి నియోజకవర్గం సత్తాచాటాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్రెడ్డి పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదును డిజిటల్ పద్ధతిలో చేపడుతున్నామని, ముఖ్యనాయకులు, కార్యక
వలస ఓటర్లపై అప్రమత్తంగా ఉండాలని, ఓటర్ల నమో దు నిరంతర ప్రక్రియ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. 316 బూత్లలో ఏజెంట్లు ప్రతి రోజూ ఓటర్ల వడపోతలో పాల్గొనాలన్నారు. భారత ఎన్నికల కమిషన్ చేపట్�
రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అస్థిత్వం ప్రమాదంలో పడిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అందోళన వ్యక్తం చేశారు. త్యాగాలు, పోరాటాల పునాదులతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో టీ�
అర్హులైన వారి ఓట్లు ఒక్కటి కూడా తొలగించకుడా బీఆర్ఎస్ శ్రేణులు పని చేయాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అన్నారు. బుధవారం సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్మండి మల్లిపర్పస్ ఫంక్షన్ హా
కేసీఆర్ 14 ఏండ్లు పోరాటం చేసి చివరికి ప్రాణాలకు తెగించి సాధించిన తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. అలాంటి తెలంగాణను వ
ఉద్యమ నాయకుడు కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు కార్యకర్తలు, నాయకులు విశ్రమించకుండా పనిచేయాలని మాజీ ఉపముఖ్యమంత్రి మహమూద్అలీ, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, పిలుపునిచ్చారు. బుధవా రం మహబూబ్నగర్ జి