రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు మానె రామకృష్ణ స్పష్టం చేశారు. తదుపరి ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు అమల్లో సైతం పార్టీ సభ్యులకు ప్రాధాన్యం ఉంటుందని అ�
భారత రాష్ట్ర సమితిలో సభ్యత్వ సందడి మొదలైంది. గులాబీ బాస్ కేసీఆర్ ఆదేశాలతో ఇప్పటికే సన్నాహక సమావేశాల ప్రక్రియ షురూ చేశారు. నియోజకవర్గాల వారీగా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చకచక సా�
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కోసం జిల్లాల వారీగా ఇన్చార్జీలను నియమిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ జిల్లా ఇన్చార్జిగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ను నియమించారు. అలా�
మహారాష్ట్రలో భారత రాష్ట్ర సమితి సభ్యత్వాల నమోదుకు విశేష స్పందన లభిస్తున్నది. నాందేడ్ జిల్లా నాయ గాం నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేత బాబురావ్ కదం ఆధ్వర్యంలో శుక్రవారం సభ్యత్వ నమోదు ప్రారంభించారు.