ఉద్యమ స్ఫూర్తితో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును పూర్తి చేయాలని మాజీ హోం మంత్రి మహమూద్అలీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మోసపూరిత మాటలకు నమ్మి ప్రజలు కాంగ్రెస్కు అధికారం ఇచ్చి మోసపోయారని, వచ
తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికి బీఆర్ఎస్ పార్టీ చేపట్టే సభ్యత్వ నమోదు రక్షణ కవచంగా మారి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలని తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్అలీ అన్నారు. బుధవారం మక్తల్ మాజీ ఎమ్మెల్యే చ
అబద్ధపు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాల సభ్యత్వ నమోదు ఇన్చార్జి మాజీ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం సింగారం చౌరస్తా వద
కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఓటర్ జాబితా సమగ్ర సవరణతో పాటు సభ్యత్వ నమోదుకు సంబంధించిన ప్రత్యేక శిక్షణ తరగతుల కార్యక్రమం ఆదివారం క్లాసిక్ గార్డెన్లో నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఇన్�
మద్నూర్ మండల కేం ద్రంలో నేడు (శుక్రవారం) బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తెలిపారు. గురువారం ఆయన బిచ్కుంద పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్య�
బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు సమయత్తమవుతున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా సభ్యత్వ నమోదుపై విస్తృత స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును విజయవంతం చేసేలా సిద్ధం చేసిన ప్�
తెలంగాణ గడ్డపై తిరుగులేని పార్టీ బీఆర్ఎస్, మరో అడుగు ముందుకు వేసింది. పార్టీ మరింత బలోపేతమే లక్ష్యంగా సభ్యత్వ నమోదుకు సరికొత్తగా ముందుకెళ్తున్నది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన ఎస్ఐఆర్ ప్ర�
బీఆర్ఎస్ రాష్ట కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను గురువారం మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హైదరాబాద్లోని నం దినగర్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశా రు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీని మర�
ఈసారి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని ఈసారి డిజిటల్ విధానంలో నమోదు చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఆ దిశగా ప్రత్యేక దృష్టి సారించి ప్రతి నియోజకవర్గానికి ఓ ఇన్చార్జీని నియమించారు. ఇలా మహబ�
డిజిటల్ విధానంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు చకచకా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే జిల్లాల వారీగా ఇన్చార్జి లను ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్ తాజాగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక ఇన్చార్�
బీఆర్ఎస్ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడం, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టడం, నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేయడం, పార్టీ సభ్యత్వ నమోదు తదితర అంశాలపై ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ప్రధ�
బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మధిర నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలపాలని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు పిలుపునిచ్చారు. రావినూతల గ్రామంలోని మాజీ సర్పంచ్ కొమ్మినేని ఉపేందర�
బీఆర్ఎస్ను క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేయడంతోపాటు సభ్యత్వ నమోదును వేగవంతం చేసేందుకు సంస్థాగత చర్యలకు పార్టీ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే సభ్యత్వ నమోదు ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఉమ్మడి ఖమ్మ�