రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలన్న సోయి ఈ కాంగ్రెస్ ప్ర భుత్వానికి లేదని వ్యవసాయశాఖ మా జీ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించా రు. రేవంత్ సర్కార్ తీరుతోనే రైతు ఆ త్మహత్యలు పెరిగిపోతున్నాయని అ
శాంతికి మారు పేరు యేసుక్రీస్తు అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
‘తెల్లారితే బతుకుదెరువు ఉండనోళ్లు. పైరవీకారులు, రాజకీయ బ్రోకర్లు మాత్రమే పార్టీ మారుతున్నారు తప్ప, నికార్సయిన కార్యకర్తలు, నాయకులు పార్టీ మారడం లేదు. కొంత మంది పో యినంత మాత్రాన బీఆర్ఎస్కు నష్టం లేదు. వ�
BRS Bhavan | ఏపీలో ఎన్నికల(AP elections) ఫలితాలు వెల్లడయ్యాక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం (BRS Bhavan) వద్దకు వచ్చి రెచ్చగొట్టేలా(Nuisance) ప్రవర్తించిన టీడీపీ నాయకులపై(TDP leaders) బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదయిం�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. నాలుగైదు రోజులుగా జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగ
KTR | విధ్వంసమైన తెలంగాణను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదేండ్ల పాలనలో వికాసం వైపు నడిపించారు. రాష్ట్రాభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్లే పార్టీ శ్రేణులకు తక్కువ సమయం కేటాయించాల్సి వచ్చిందని బీఆర్ఎస్
ఓటరు జాబితా సవరణలో భాగంగా వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ ఆదేశించారు. సోమవారం బీఆర్కేఆర్ భవన్ నుంచి జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లతో వీడియ
‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్' నినాదంతో ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలోని నాగ్పూర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి�
హస్తినలో తెలంగాణ ఆత్మగౌరవ జెండా రెపరెపలాడింది. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులకోసం భారత రాష్ట్ర సమితి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్విహార్లో బీఆర్ఎస్ పార్టీ కే�
వచ్చే ఎన్నికల్లో ఏపీలోని 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తెలిపారు. తెలుగు రాష్ర్టాలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడే శక్తియుక్తులు, మతతత్వ బీజేపీ
CM KCR | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. వసంత్ విహార్లో పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం తుగ�
BRS Bhavan | న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ విహార్లో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ భవన్ను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. భవనం ప్రారంభోత్సవానికి ముంద