ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ రెండో రోజైన శుక్రవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి.
మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి దంపతుల కనుసన్నల్లో నే కోదాడ నియోజకవర్గంలో పోలీసుల గుండా రాజ్యం వర్ధిల్లుతుందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఆరోపించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సినీ కార్మికుల సభకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సభ అట్టర్ప్లాప్ అయిందని పేర్కొంటూ, ఖాళీ కుర్చీలతో ఉన్న ఫొటోలను బీఆర్ఎస్ సోషల్మీడియా వారియర్స్ పోస్ట్ చేశారు.