కరెంట్ చార్జీలను పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నానికి బీఆర్ఎస్ చెక్ పెట్టింది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏనాడు విద్యుత్ చార్జీలు పెంచలేదు. కానీ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పది నెలలు గడవకుండా�
బీఆర్ఎస్ కార్యకర్త వరద భాస్కర్ ముదిరాజ్ను అకారణంగా దాడి చేయడాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వన్టౌన్ పోలీస్స్టేషన్�
వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్, నారాయణపేట జిల్లాల్లో రైతులు ఆందోళనకు దిగారు. కోతలు ప్రారంభమై దాదాపు 20 రోజులు కావస్తున్నా.. వడ్లు ఇంకెప్పుడు కొంటారంటూ బుధవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి తహసీ�
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన.. రైతుల పాలిట శాపంగా మారిందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వర్ని మండల కేంద్రంలో నియోజకవర్గ నాయకులతో కలిసి మంగళవారం ‘రైతు నిరసన’ చ�
రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని, సీఎం రేవంత్రెడ్డి అవగాహన రాహిత్యం, అనాలోచిత నిర్ణయం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు.
వినియోగదారులపై చార్జీల భారం మోపేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను విద్యుత్ నియంత్రణ మం డలి దృష్టికి తీసుకెళ్లి పెంచకుండా కృషి చేసినందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు
BRS | బీఆర్ఎస్ను, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేని సీఎం రేవంత్రెడ్డి.. చౌకబారు పనులకు తెర లేపారని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు ఆరోపించా
వనపర్తిలో ఈనెల 29న నిర్వహించనున్న రైతు నిరసన సదస్సు కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి శనివారం పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని పాలకేంద్రం వద్ద ఖాళీ స్థలాన్ని
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు.. కేసులు, జైళ్లు కొత్తేమీకాదని, వీటికి పార్టీ శ్రేణులేమీ భయపడబోవని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు స్పష్టం చేశారు. తప్పుడు కేసులు పెడితే భవిష్యత్�
రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ రైతు పోరు బాట చేపట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దహనం చేయడంపై బీఆర్ఎస్ నాయక�
Khammam | ఖమ్మం(Khammam) జిల్లా చింతకాని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్యను పోలీసులు అక్రమంగా అరెస్ట్(Illegally arrests) చేశారు. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పకుండా తీసుకెళ్లారు.
రాష్ట్ర ప్రభుత్వం వానకాలం రైతు భరోసా ఎగ్గొట్టడంపై రైతుల పక్షాన గులాబీదళం గళం విప్పింది. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రెండోరోజూ సోమవారం నిరసనలు జోరుగా జరిగాయి.
అదిగో.. ఇదిగో అంటూ ఆశజూపి వానకాలానికి సంబంధించిన రైతు భరోసాను ఎగ్గొట్టి రైతులను కుదేలు చేసిన రైతన్నకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. కష్టకాలంలో మేమున్నామంటూ..ఆదివారం రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల�