BRS | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి(Narender Reddy )అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు(BRS Protests) కొనసాగుతున్నాయి.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నాయకులు సోమవారం సూర్యాపేట పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చే�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి మరోసారి అనుచిత వ్యా ఖ్యలు చేస్తే సహించమని బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య హెచ్చరించారు. బీఆర్ఎస్ అధినేత కేసీ�
సంగెం భీమలింగేశ్వర స్వామి సాక్షిగా హింసను ప్రేరేపించే విధంగా సీఎం రేవంత్రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్�
గురుకులాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం రేపటి నుంచి నాలుగు రోజుల పాటు ఆయా విద్యాసంస్థలను సందర్శించనున్నట్లు బీఆర్ఎస్వీ నేతలు తెలిపారు. క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలు తెలుసుకుని మంత్రుల దృష్టికి �
ఉద్యమాల గడ్డ సిద్దిపేట. మా డీఎన్ఏలోనే పౌరుషం ఉందని, వ్యక్తిగత విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు రాజనర్సు, మాజీ ఏఎంసీ చైర్మన్ పాల సాయిరాం, బీఆర్ఎస్ నేత పూజల వెంక�
బీఆర్ఎస్ ప్రభుత్వం చేర్యాలకు మంజూరు చేసిన మున్సిఫ్ కోర్టును ప్రారంభించేందుకు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కృషి చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కోర్టు ప్రారంభం కావాల్సి ఉం డే, ఎన్న�
ప్రజా పాలన పేరిట కాంగ్రెస్ రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్నదని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం జమ్మికుంట గుండ్ల చెరువులో చేపపిల్లలు విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతుండగా
పదేండ్ల కేసీఆర్ పాలనను ఆ తండాల ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. మాయమాటల కాంగ్రెస్ను నమ్మి తండ్రిలాంటి కేసీఆర్ను దూరం చేసుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఎల్లంప�
రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచాలన్న ప్రతిపాదనకు సిద్ధమైన ప్రభుత్వ ప్రయత్నాలకు బీఆర్ఎస్ అడ్డుకట్ట వేయడాన్ని స్వాగతిస్తూ.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి ఖమ్�
బీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు మిన్నంటా యి. ప్రభుత్వం విద్యుత్తు చార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడంపై హర్షం వ్య క్తమైంది. గులాబీ పార్టీ నేతల పోరాటంతోనే ప్రజలకు కరెంట్ చార్జీల పెంపు ముప్పు త ప్పిం�