బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులు, ప్రవేశపెట్టి అమలు చేసిన పథకాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచాయి. మనం మాత్రం చేసిన పనులు చెప్పుకోలేకపోయాం. మళ్లీ అదే పరిస్థితి రిపీట్ కావద్దు. అరచేతిలో వైకుంఠం చూపి కా�
‘బాన్సువాడకు వేల కోట్ల నిధులు ఇచ్చిండు కేసీఆర్. ఆయన ఇచ్చిన నిధులు ముందు పెట్టుకుని ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి. ఆయనకు మంత్రిగా, స్పీకర్గా పదవులు ఇచ్చింది కేసీఆర్. కానీ పార్టీ కష
జిల్లాలో బీఆర్ఎస్కు తెగింపు ఉన్న కార్యకర్తలు ఉ న్నారని, వారే తమ బలమని దీక్షాదివస్ జిల్లా ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు. పార్టీలోకి చాలా మంది వస్తుంటారు.. పోతుంటారు.. కానీ, అసలైన కా�
పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీసే బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఎమ్మెల్సీగా గెలిపించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చా�
ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి గెలుపు కోసం ప్రతి గ్రాడ్యుయేట్ను కలిసి ఓట్లు అభ్యర్థించాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బీఆర్�
బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసే వారికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కొత్తగూడెంలోని బీఆర్ఎ�
పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని, ప్రజా గొంతుక, విద్యావంతుడు ఏనుగుల రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ కోరారు. గురువారం మోత్కూరు మున్సి�
పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డిని మొదటి ప్రాధాన్య ఓటుతో దీవించాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ కోరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి �
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మైనార్టీలకు అన్నివిధాలుగా మేలు జరిగిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని కొండాభూదేవి గార్డెన్లో ఏర్పాటుచేసిన ముస్లిం మైనార్�
ఆరు గ్యారెంటీ లు.. 420 అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి మరోసారి ప్రజలను మభ్యపెడుతున్న అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వ నిజ స్వరూపాన్ని ప్రజల్లో చర్చకు పెట్టి ఓట్లకు వచ్చే నేతలను నిలదీయాలని జనగామ ఎమ్మెల్యే పల్�
మానుకోట అభ్యర్థి మాలోత్ కవితను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ కోరారు. బుధవారం రాత్రి ఎంపీ మాలోత్ కవిత నివాసంలో మానుకోట లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నాయకులతో కేసీఆ
మే 4న మంచిర్యాల పట్టణంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ తొలి ము ఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రోడ్ షోను విజయవంతం చేయాలని చె న్నూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్, బీఆర్ఎస్ జిల్లా అ�
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ని కాలేజ్గూడలో ఐదు మండలాల బీఆర్ఎస్ బూత్ స్థాయి నాయకుల�
నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తున్నదని, నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ సారి పార్టీ గెలుపుకోసం ఎన్నికల్లో కష్టపడి పని చేయాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్�
అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపల్ వైస్చైర్మన్ నందారం నరసింహగౌడ్ నివాసంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపా�