రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని సీఎం రేవంత్ ఖూనీ చేస్తున్నారని బీఆర్ఎస్ నేత డా క్టర్ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్కు �
న్యాయం, ధర్మం గురించి చెప్పాల్సిన పవిత్రమైన అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారు.. కోర్టుల్లో ఉన్న కేసులపై అసెంబ్లీలో అసత్యాలు వల్లించి రాజ్యాంగ హననానికి పాల్పడ్డారు..’ అని బీఆర్ఎస�
Dasoju-Rakesh Reddy | రాష్ట్ర ప్రభుత్వం పంతానికి పోకుండా జీఓ 46 పై రాష్ట్ర విద్యార్థి నిరుద్యోగ యువత పక్షాన నిలవాలని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ కుమార్, ఏనుగుల రాకేశ్ రెడ్డి కోరారు.
ఓవైపు ప్రజాపాలన విజయోత్సవాలు అని ప్రచారం చేసుకుంటూ మరోవైపు రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేయడం ఏమిటని ప్రభుత్వా న్ని మాజీ మంత్రి హరీశ్రావు నిలదీశారు. రాష్ట్రంలో నియంతృత్వపాలనకు నిర్బంధాలు నిల�
అదానీ వ్యవహారంలో సీఎం రేవంత్రెడ్డి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఈ మేరకు గురువారం ఆయన సీఎం రేవంత్రెడ్డికి రాసిన బహిరంగ లేఖను విడుదల చే
ప్రజాస్వామ్య విలువలు, సమగ్రతను కాపాడేందుకు రాజీవ్గాంధీ తెచ్చిన పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని సీఎం రేవంత్రెడ్డి ఉల్లంఘించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నే
‘ఒక పార్టీపై గెలిచి.. స్వార్థం కోసం మరో పార్టీలో చేరిన వారిని రాళ్లతో కొట్టిచంపాలి.. అలాంటి వారి కోసం ఉరితీసే చట్టాలు తీసుకురావాలని ప్రగల్భాలు పలికారు.. ఇప్పుడు మీ పార్టీలో చేరిన వారికి అదే శిక్షలు వేస్తా�
గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, ‘సియాసత్' పత్రిక ఎడిటర్ అమీర్ అలీఖాన్ను ఎమ్మెల్సీలుగా నియమించడాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై సో
BRS Leader Dasoju Sravan | టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇన్నాళ్లు రేటెంతరెడ్డిగా ఉన్నాడని.. నేటి నుంచి రైతుల పాలిట రాబందురెడ్డిగా మారిండని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
BRS Leader Dasoju Sravan | 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న కేసీఆర్ కావాలా ? కేవలం ఐదు గంటలు, మూడు గంటలు పవర్ ఇస్తామన్నా రేటేంత రెడ్డి కాంగ్రెస్ కావాలా? కర్ణాటక కాంగ్రెస్ కావాలా ? తెలంగాణ సమాజం అలోచించాల్సిన అవసరం ఉందని బీఆ
ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటే భాగ్యలక్ష్మి టెంపుల్లో ప్రమాణం చేయాలని లేదంటే తన వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకొని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నేతలు దాస�