బీసీ నేత, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని రంగారెడ్డి డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభ�
మెదక్ గడ్డ... గులాబీ అడ్డా.. మళ్లీ బీఆర్ఎస్ గెలువబోతుందని, 25 ఏండ్లల్లో మెదక్లో గులాబీ జెండా ఎగురుతున్నదని, వేరే జెండా ఎగురలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు.
ఖమ్మంవాసిని నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతానికి ఆయన ఒక్క మంచి పని కూడా చేయలేదు. ఖమ్మం వాసులకు నాగర్కర్నూల్ ప్రజలపై ప్రేమ ఎందుకుంటుం ది. ఎన్నికలు ముగియ�
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయిందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్ విమర్శించారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం ఏర్పాటు చే�
తనను ఎంపీగా ఆశీర్వదించి గెలిపిస్తే పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకనవుతానని, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా పోరాడి అభివృద్ధి కోసం నిధులు తీసుకువస్తానని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినో
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను చిత్తుగా ఓడించి, కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ కోరారు. సోమవారం కాసిపేట మండల కేంద్రంతో పాటు ముత్యంపల్లిలో విస�
జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా లో కలెక్టర్ అనురాగ్ జయంతి, బీఆర్ఎస్ నా యకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షు డు తోట ఆ�
రానున్న నెల రోజుల పాటు కంటోన్మెంట్లోని బీఆర్ఎస్ శ్రేణులు అత్యంత క్రియాశీలకంగా పని చేసి గులాబీ జెండా ఎగిరే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి సూచించారు.
బీఆర్ఎస్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం ఈనెల 12న బొంగ్లూర్ సమీపంలోని ప్రమిద గార్డెన్లో నిర్వహించనున్నట్లు గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, ఇబ్రహీంపట్నం మం
బీఆర్ఎస్ పార్టీకి చెందిన పీఏపల్లి ఎంపీపీ వంగాల ప్రతాప్రెడ్డిపై శనివారం పెట్టిన ఆవిశ్వాసం వీగిపోయింది. మూడు నెలల కిందట తొమ్మిది సభ్యులు అవిశ్వాసం ఏర్పాటు చేయాలని ఆర్డీఓకు విన్నవించడంతో ప్రతాప్రెడ
బీఆర్ఎస్లో ఉండి పదేండ్ల పాటు పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ మారే ద్రోహులకు ప్రజలే బుద్ధిచెబుతారని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు హెచ్చరించారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసే నాయకుడు బోయినపల్లి వినోద్ కుమార్ అని బీఆర్ఎస్ చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జి పన్యాల భూపతిరెడ్డి ప్రశంసించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపే లక్ష్యంగా పని చేయాలని మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్ అన్నారు. కారేపల్లి క్రాస్రోడ్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ �
చేవెళ్ల గడ్డపై మూడోసారి బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తామని నేతలు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా పని చేస్తామని పేర్కొన్నారు.