గ్రామీణ యువతను ప్రోత్సహించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. రెండేండ్లుగా క్రీడా ప్రాంగణాల నిర్వహణ సక్రమంగా లేక నిరుపయోగంగా మారాయి. ఆయా గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు పశువు�
కరువు నేలలో బీఆర్ఎస్ ప్ర భుత్వం కృష్ణమ్మను పారిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పాలమూరుకు పాతర వేస్తోందనే చర్చ ఉమ్మడి జిల్లాలో వినిపిస్తోన్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల గత కేసీఆర్ ప్రభుత్వంలో
రజకుల అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన 102 జీవోనూ ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ అటకెక్కించింది. ప్రభుత్వ సంస్థల్లో బట్టలుతికే పని రజకులకే అప్పగిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు �
KCR | ‘కేసీఆర్ పనైపోయింది... ఇక ఆయన ఫాంహౌజ్కే పరిమితం... క్రీయాశీల రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరం.. వయసు రీత్యా, ఆరోగ్య సమస్యల రీత్యా ఆయన ఇక ప్రజాక్షేత్రంలోకి రారు..’ అని రెండేండ్లుగా అధికార పక్షం ఉద్దేశపూర్వక�
బీఆర్ఎస్ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని, వినూత్న కార్యక్రమాలు అమలై తెలంగాణ పల్లెలు కేంద్రం నుంచి అవార్డులు పొందాయని, ఈ రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో గ్రామాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని మాజీమం�
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల కుప్పగా మార్చుతున్నది. కేవలం రెండేండ్లలోనే రూ.2.88 లక్షల కోట్ల రుణాలు సమీకరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఇది రూ.3 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉన్నది.
కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో అద్భుతమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసినప్పుడు, ప్రపంచస్థాయి ప్రాజెక్టులను నిర్మించినప్పుడు, తెలంగాణను ఒక గ్లోబల్ ఐటీ హబ్గా తీర్చిదిద్దినప్పుడు.. నాడు కాంగ్రెస్తోప
పెట్టుబడుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అంకెల గారడీకి తెరలేపింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో రాష్ర్టానికి పెట్టుబడులు వెల్లువెత్తినట్టు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా.. అవి ఎంతవరకు వాస్త
తెలంగాణ సాధించి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తే.. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ర్టాన్ని ఆగం పట్టించిందని మాజ�
KTR | పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు పూర్వవైభవం తీసుకొచ్చామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. బన్సీలాల్పేట మెట్ల బావి అందమైన సాంస్కృతిక కేంద్రంగా మారడం ఆనందంగా ఉంది అని కేటీఆర
కోట్లాది రూపాయల విలువ చేసే భూఆక్రమణను నాడు బీఆర్ఎస్ సర్కార్ నిలువరించింది. అక్రమ పట్టాలను రద్దుచేసి ప్రభుత్వ భూమిగా గుర్తించి, బోర్డు ఏర్పాటుచేసింది.