నిర్మల్ జిల్లాలో 500లకు పైగా చెరువులతోపాటు, శ్రీరాంసాగర్, స్వర్ణ, కడెం, గడ్డెన్నవాగు ప్రధాన ప్రాజెక్టులు ఉన్నాయి. యేటా ఆయా ప్రాజెక్టులు, చెరువుల్లో మత్స్యకారులు ఉపాధి పెంచేందుకు చేప పిల్లలను వదులుతుంటా�
జిల్లా కేంద్రంలో చేపట్టిన రోడ్ల విస్తరణకు పట్టిన గ్రహణం వీడడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉరుకులు..పరుగులు పెట్టిన విస్తరణ పనులు కాంగ్రెస్ ప్రభుత్వంలో అ మాంతం ఆగిపోవడం చర్చనీయాంశమైం ది.
ఒకవైపు స్వరాష్ట్రంలో తమ తలరాతలు మారతాయని కొండంత ఆశతో ఉన్న ప్రజలు, మరోవైపు అగమ్యగోచరంగా ఉన్న ఆర్థిక పరిస్థితులు. అయినా చెక్కుచెదరని విశ్వాసంతో ‘సంపద పెంచుదాం, ప్రజలకు పంచుదాం’ అనే నినాదంతో ఆనాడు ముందడుగ�
అవినీతిని కప్పిపుచ్చుకోవాలంటే ఏం చేయా లి? ఆరోపించిన వారిపైనే ప్రత్యారోపణలు చే యాలి. రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్ఐడీసీ) వై ఖరి ఇలాగే ఉన్నది.
రాష్ట్రంలో దరిద్రపు పాలన పోయి నూటికి నూరు శాతం మళ్లీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తదని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చిచెప్పారు.
అందరికీ అన్నం పెట్టే రైతన్న కుటుంబానికి భరోసా కల్పించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబీమా అమలు చేయగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని నీరుగారుస్తున్నది.
రాష్ట్రంలో ఇసుక తవ్వకం ద్వారా వచ్చే ఆదాయంపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాలు పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ విమర్శించారు.