తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమే లక్ష్యంగా కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమ సమయంలోనే టీఆర్ఎస్ ముందడుగు వేసింది. పాలన ప్రజల గుమ్మం దాటాలి, ప్రజాస్వామ్యం గ్రామం.. వార్డు స్థాయిలోనే శ్వాసించాలి అనే ఆలోచనతోనే స్థాని�
కొట్లాడి తెలంగాణ సాధించి, తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, ఆ అభివృద్ధిని చూసి ప్రజలు బీఆర్ఎస్కు ఓట్లు వేయాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు.
తె(గు)లుగు మీడియా, తెలంగాణ వ్యతిరేక మీడియా, పచ్చ మీడియా, ఆంధ్రా మీడియా ఆగడాలు మితిమీరిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న మీడియాకు, తెలంగాణలోని ఓ వర్గం మీడియాకు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉన్నది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా రోడ్ల అభివృద్ధిపై విడుదల చేసిన విజన్ డాక్యుమెంటులో ప్రకటించిన భవిష్యత్తు ప్రణాళికలన్నీ బీఆర్ఎస్ సర్కార్ సిద్ధంచేసినవే.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ తొమ్మిదేండ్ల పాలనలో సూర్యాపేట అభివృద్ధిలో పరుగులు పెట్టగా రెండేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ.50 కోట్లకు మించి నిధులు రాకపోవడం గమనార్హం.
రాష్ట్రంలో మత్స్యరంగం తిరోగమనంలో పయనిస్తున్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీ పథకాన్ని కాంగ్రెస్ సర్కారు నీరుగార్చింది.
Insurance | రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా పథకంపై ఉద్యోగులు సహా ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. బతికేందుకు హెల్త్కార్డులు ఇవ్వాలంటే.. మరణించాక అందే బీమా ఇస్తామంటారా? అంటూ ప్రశ్నిస్త�
Telangana | స్టార్టప్ల రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఏడో స్థానంలో నిలిచి, మరో రికార్డు నమోదు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లలోనే స్టార్టప్లను ప్రోత్సహించే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం 2016లో ర�
Donthu Ramesh | తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క వర్కింగ్ జర్నలిస్టును కూడా ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదని సీనియర్ జర్నలిస్ట్ దొంతు రమేష్ అన్నారు.
ఈ మధ్యే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన సంగతి గమనిస్తే.. ఇలా రాష్ర్టానికి అన్యాయం చేస్తే సహించేది లేదని, రెండేండ్లుగా ఓపిక పట్టామని కుండ బద్దలు కొట్టినట్లు �
తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 2022 ఏప్రిల్ 26న హైదరాబాద్ (సనత్నగర్, అల్వాల్, ఎల్బీనగర్)లో ఒకేరోజు 3 సూపర్ స్పెషాలిటీ దవాఖానల (టిమ్స్) నిర్మాణ పనులు ప్రారంభించగా 30% పనులు మిగిలిపోయాయి.
గ్రామీణ యువతను ప్రోత్సహించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. రెండేండ్లుగా క్రీడా ప్రాంగణాల నిర్వహణ సక్రమంగా లేక నిరుపయోగంగా మారాయి. ఆయా గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు పశువు�