రాష్ట్రంలో ఇసుక తవ్వకం ద్వారా వచ్చే ఆదాయంపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాలు పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ విమర్శించారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయకముందే, చంద్రబాబు నాయుడి ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఆర్డినెన్స్ తెచ్చి తెలంగాణలోని సీలేరు జలవిద్యుత్తు కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్కు కేటాయించడంతో మనకు తీ�
రాష్ట్రం ఏర్పడిన 2014 సమయంలో తెలంగాణ ఎదుర్కొన్న ప్రధాన సమస్యలు స్పష్టంగా కనిపించేవి. సాగునీటి కొరత, మౌలిక వసతుల లోపం, ఉపాధి అవకాశాల కొరత, వ్యవసాయ సంక్షోభం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్ర
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఒక చరిత్ర అయితే, ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దేశానికే ఆదర్శంగా నిలబెట్టడం మరో అద్భుతం. 2014లో స్వరాష్ట్రం సిద్ధించినప్పుడు అనేక ఆర్థిక సవాళ్లు, సందేహాలు ఉన్నప్పటికీ, తెలంగాణ తొలి మ�
చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో మహిళా రిజర్వేషన్లు అమలు కానున్న దృష్ట్యా, విద్యావంతులు, సామాజిక స్థితిగతులపై అవగాహన ఉ�
మెట్టప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టి.. సాగునీటి రంగానికి దన్నుగా నిలువడంతోపాటు భూగర్భజలాలు పెంచాలన్న లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళితుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని నిలిపివేశారు. పేద దళిత విద్యార్థుల కోసం ఉన్న బెస్ట్ అవైలబుల్ సీమ్ నిర్వీర్యానికి కుట్ర పన్నారు.
నిరుపేదలకు సెంటు భూమి లేదంటున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం తమ అస్మదీయులకు మాత్రం రాత్రికిరాత్రి వేల కోట్ల విలువైన భూములను కట్టబెడుతున్నదనేందుకు ఇదే నిదర్శనం.
మూసీ నది అందంగా ఉండాలని, కాలుష్యం, దుర్వాసన లేని నదీ జలాలు నిరంతరం ప్రవహించాలని అందరికీ ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం సుందరీకరణకు ముందు చేపట్టవలసిన పనులు ఎన్నో ఉన్నాయి. మూసీ నీటిని శుద్ధి చేయడానికి అవసరమైన ప