తెలంగాణ అస్తిత్వానికి, సాంస్కృతిక జీవనానికి ప్రతీకైన బతుకమ్మ పండుగ రాష్ట్ర ప్రజల బతుకుల్లో వెలుగులు నింపే వేడుక కావాలని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు ఆకాంక్షించారు.
జిల్లాకేంద్రంలో గద్వాల గర్జన పేరు మీద నిర్వహించిన కేటీఆర్ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నియోజకవర్గ నేతల్లో కల్లోలం మొ దలైంది. తాము ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకే ప్రజలు మ ద్దతు ఇస్తారని భావించిన ఇక్కడి అధ�
రైతులు పంటలు సాగు చేసుకునేందుకు అవసరమైన యూరియా దొరకాలంటే చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వస్తున్నది. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి యూరియా కొరత తప్పడంలేదు.
ఇరిగేషన్శాఖలో ఇటీవల కల్పించిన ఉద్యోగోన్నతులలో పలు అవకతవకలు జరిగినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయమైన పలువురు ఇంజినీర్లు కోర్టును ఆశ్రయించారని, ఏకంగా శాఖ మంత్రిపైనే ఆరోపణలు చేసినట్టుగా
‘గ్రూప్ 1 పరీక్షల నిర్వహణపై అప్పటికీ, ఇప్పటికీ ఎంతో తేడా ఉన్నది’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులతో చర్చోపచర్చలు సాగుతున్నాయి. గత బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పరీక్షలు పారదర్శకంగా జరిగాయని నెటిజన్లు మెచ్చుకుంటు
Harish Rao | దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి బతికుంటే రేవంత్ రెడ్డి అబద్ధాలు విని సిగ్గుతో తల దించుకునే వాడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచ�
Harish Rao | మేడిపండు చూడు మేలిమై ఉండును పొట్ట విప్పి చూడు పురుగులు ఉండును అన్నట్టు.. రేవంత్ రెడ్డి నోరు విప్పితే అబద్ధాలు తప్ప ఏం లేదని రుజువయింది అని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఇసుక అందని ద్రాక్షలా మారిపోయింది. గతంతో పోల్చుకుంటే ధర దాదాపు రెట్టింపైంది. ఓవైపు వర్షాలు, మరోవైపు అధికారుల ఉదాసీనత వల్ల లారీలు ఇసుక లోడింగ్ కోసం రీచ్ల వద్ద 3-4 నాలుగు రోజులపాటు పడిగాపులు కాయ�
రాష్ట్రంలోని సుమారు నాలుగున్నర లక్షల మత్స్యకార కుటుంబాలు మత్స్యరంగంపై ఆధారపడి జీవిస్తున్నాయి. అందుకే, మత్స్యరంగాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ తొలి ప్రభుత్వం దాదాపు దశాబ్ద కా
తెలంగాణలో ఏ మూల చూసిన రైతుల అరిగోసలు, ఆర్తనాదాలే వినపడుతున్నయి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం యూరియా కోసం నిలబడ్డోళ్లు రైతులు కానే కాదని చెప్తున్నది.
కాంగ్రెస్ సర్కార్ అసమర్థత, వ్యవసాయంపై ముందస్తు ప్రణాళికలు లేకపోవడం వల్లే రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు వక్తలు విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందన్న గోబెల్స్ ప్రచారాన్ని నిజం చేసేందుకే ప్రభుత్వం మోటర్లు ఆన్ చేయడం లేదని మాజీమంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. కాళేశ్వరం నీళ్లు వస్తే వారు చెప్పినవి అబద్ధాలని ప్రజలకు అర్�