Harish Rao | దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి బతికుంటే రేవంత్ రెడ్డి అబద్ధాలు విని సిగ్గుతో తల దించుకునే వాడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచ�
Harish Rao | మేడిపండు చూడు మేలిమై ఉండును పొట్ట విప్పి చూడు పురుగులు ఉండును అన్నట్టు.. రేవంత్ రెడ్డి నోరు విప్పితే అబద్ధాలు తప్ప ఏం లేదని రుజువయింది అని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఇసుక అందని ద్రాక్షలా మారిపోయింది. గతంతో పోల్చుకుంటే ధర దాదాపు రెట్టింపైంది. ఓవైపు వర్షాలు, మరోవైపు అధికారుల ఉదాసీనత వల్ల లారీలు ఇసుక లోడింగ్ కోసం రీచ్ల వద్ద 3-4 నాలుగు రోజులపాటు పడిగాపులు కాయ�
రాష్ట్రంలోని సుమారు నాలుగున్నర లక్షల మత్స్యకార కుటుంబాలు మత్స్యరంగంపై ఆధారపడి జీవిస్తున్నాయి. అందుకే, మత్స్యరంగాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ తొలి ప్రభుత్వం దాదాపు దశాబ్ద కా
తెలంగాణలో ఏ మూల చూసిన రైతుల అరిగోసలు, ఆర్తనాదాలే వినపడుతున్నయి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం యూరియా కోసం నిలబడ్డోళ్లు రైతులు కానే కాదని చెప్తున్నది.
కాంగ్రెస్ సర్కార్ అసమర్థత, వ్యవసాయంపై ముందస్తు ప్రణాళికలు లేకపోవడం వల్లే రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు వక్తలు విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందన్న గోబెల్స్ ప్రచారాన్ని నిజం చేసేందుకే ప్రభుత్వం మోటర్లు ఆన్ చేయడం లేదని మాజీమంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. కాళేశ్వరం నీళ్లు వస్తే వారు చెప్పినవి అబద్ధాలని ప్రజలకు అర్�
ఏ కారణంతోనైనా రైతు మృతి చెందితే, ఆయా రైతు కుటుంబాలు వీధినపడకుండా, వారికి అండగా నిలిచేలా కేసీఆర్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన రైతుబీమా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తున్నది.
కాంగ్రెస్ సర్కారు పేరెత్తితే చాలు రాష్ట్రంలోని ఆదివాసీ, గిరిజన సంఘాలు గుర్రుమంటున్నాయి. చేవేళ్ల డిక్లరేషన్ పేరిట గిరిజన సమాజాన్ని హస్తం పార్టీ దగా చేసిందని నిప్పులు చెరుగుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు లేని కారణంగా భారీ వర్షాలకు నగర ప్రజలు నరకం అనుభవిస్తున్నారని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ ఫైర్ అయ్యారు.
తెలంగాణలో పారిశ్రామిక పురోభివృద్ధి కోసం గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టి చర్యలు క్రమంగా ఫలితాలిస్తున్నాయి. నాడు బీఆర్ఎస్ హయాంలో తుదిదశకు చేర్చిన పారిశ్రామికవాడలు ఇప్పుడు ఒక్కొక్కటిగా అందుబాటులోక�