ప్రజాక్షేత్రంలో రాజకీయ పార్టీలకు ఒడిదుడుకులు సర్వసాధారణమని, 2029 ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని మాజీ మంత్రి హరీశ్రావు ధీమావ్యక్తం చేశారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని సంగారెడ్డి, సదాశ�
సమస్యలు పరిష్కరించే విధంగా నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు కృషి చేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు సూచించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంల�
మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన కౌన్సిలర్లు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిపై దృష్టి సారించాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ, శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచార�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీలు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లలో నూతన పాలకవర్గాలు సోమవారం కొలువుదీరాయి. పది మున్సిపాలిటీల్లో ఏడు చోట్ల కొత్త చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్ల�
Thorrur Muncipality | తొర్రూరులో మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదాపడింది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. బీఆర్ఎస్ అవసరమైన మెజారిటీ ఉన్నా ఛైర్మన్ ఎన్నికను ఎందుకు వాయిదా వేశారని బీఆర్ఎ�
ఇల్లెందు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన కౌన్సిలర్లు, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇద్దరు హైదరాబాద్ శిబిరంలో ఉండడం, ఎన్నికల అధికారులు ఇచ్చిన సమయానికి వారు రాకపోవడంతో, సమయానికి వచ్చిన బీఆర్ఎ�
అధికారం కోసం కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతున్నదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ధ్వజమెత్తారు. క్యాంపులకు వెళ్లిన బీఆర్ఎస్ కౌన్సిలర్ల ఫోన్లను ట్యాపింగ్ చేయించి అక్కడికి ప�
కామారెడ్డి మున్సిపల్ ఎన్నికలలో గెలిచిన నలుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు తాము ఏ పార్టీలో చేరలేదని, బీఆర్ఎస్లోనే ఉన్నామని, కొత మంది సోషల్ మీడియాలో తాము కాంగ్రెస్లో చేరినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని,
జిల్లాలో మున్సిపల్ పీఠాలను దక్కించుకునేందుకు జోరు గా క్యాంపు రాజకీయాలు కొనసాగుతు న్నాయి. గెలుపొందిన కౌన్సిలర్లను కాపాడుకునేందుకు ఆ కేంద్రాలకు ఆయా పార్టీలు తరలించాయి. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో