Thorrur Muncipality | తొర్రూరులో మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదాపడింది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. బీఆర్ఎస్ అవసరమైన మెజారిటీ ఉన్నా ఛైర్మన్ ఎన్నికను ఎందుకు వాయిదా వేశారని బీఆర్ఎ�
ఇల్లెందు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన కౌన్సిలర్లు, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇద్దరు హైదరాబాద్ శిబిరంలో ఉండడం, ఎన్నికల అధికారులు ఇచ్చిన సమయానికి వారు రాకపోవడంతో, సమయానికి వచ్చిన బీఆర్ఎ�
అధికారం కోసం కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతున్నదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ధ్వజమెత్తారు. క్యాంపులకు వెళ్లిన బీఆర్ఎస్ కౌన్సిలర్ల ఫోన్లను ట్యాపింగ్ చేయించి అక్కడికి ప�
కామారెడ్డి మున్సిపల్ ఎన్నికలలో గెలిచిన నలుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు తాము ఏ పార్టీలో చేరలేదని, బీఆర్ఎస్లోనే ఉన్నామని, కొత మంది సోషల్ మీడియాలో తాము కాంగ్రెస్లో చేరినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని,
జిల్లాలో మున్సిపల్ పీఠాలను దక్కించుకునేందుకు జోరు గా క్యాంపు రాజకీయాలు కొనసాగుతు న్నాయి. గెలుపొందిన కౌన్సిలర్లను కాపాడుకునేందుకు ఆ కేంద్రాలకు ఆయా పార్టీలు తరలించాయి. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో