జనగాం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ఎండిన పంటలను పరిశీలించేందుకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం బస్సు యాత్ర చేపట్టారు. యాత్రలో భాగంగా నిడమనూరు మండలం వేంపాడుకు వస్తున్నారని సమాచార ప్రసా�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. సాగునీరందక దేవరుప్పుల మండలం ధరావత్ తండాలో ఎండిపోయిన పంటపొలాలను పరిశీలించేందుకు ఆదివారం ఎర్రవల్లి నుంచ�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్ని పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. గ్రేటర్కు నాలుగు పార్లమెంటు స్థానాలతో అనుబంధం ఉండగా.. సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు దూకుడు పెంచారు. పలు నియో
మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్, ఎమ్మెల్సీ పి.వెంకట్రామిరెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా మహబూబ్నగర్ ఎంపీ స్థానానికి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డిని ఎంపిక చేశారు. సిట్టింగ్ ఎంపీకే
వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. బీఆర్ఎస్ ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో విస్తృతంగా చర్చించి, వారి అభిప్రాయాలకు అనుగుణంగా బీ
మేడారం మహాజాతర నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. జాతర సందర్భంగా తాడ్వా యి, మేడారం రూట్లలో ట్రాఫిక్ జాం సమస్య ఏర్పడి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో తిరుగు ప్రయాణంలో బస్సులు అందుబాటుల�
రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందితకు అభిమానులు, రాజకీయ నేతలు, ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆమె పార్థివదేహానికి మారేడ్పల�
బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. గురువారం మండలంలోని రాజాపురం గ్రామానికి చెందిన క్రియాశీల కార్యకర్త పెద్దయ్య కుటుంబానికి రూ.2లక్షల బీమా చెక్�