మహబూబ్నగర్లో ఈనెల 26న నిర్వహించే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవా�
KCR | కాంగ్రెస్, బీజేపీది రాజకీయ వికృత క్రీడ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చిందని.. ప్రజలు మోసపోయి కాంగ్రెస్ను గెలిపించారని తెలిపారు. కేసీఆర్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ
దేశానికి, రాష్ర్టానికి బీజేపీ ఏం చేసిందని ఓటు వేయాలి? బీజేపీ ఒక్క మంచి పని చేసిందా.. తెలంగాణకు మెడికల్ కాలేజీలు ఇవ్వలేదు. నవోదయ విద్యాలయాలు ఇవ్వలేదు. ఐటీఐఆర్ ఇవ్వలేదు. ఇచ్చంపల్లి నుంచి నీళ్లు మళ్లించుకు
లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నది. ప్రత్యర్థులకు అందనంత వేగంతో ప్రచారంలో దూసుకెళ్తున్న గులాబీ పార్టీ.. నేడు (శుక్రవారం) ఇందూరులో భారీ బహిరంగ సభను నిర్వహి
జహీరాబాద్ పార్లమెంట్లో ఎన్నికల వేడి రాజుకుంది. గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ప్రధాన రాజకీయపార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలు నామినేషన్లపై దృష్టిపెట్టాయి. ఎన్ని
కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని ఏ మాత్రం పట్టించుకోని కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లు అడిగే హక్కులేదని బీఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్ ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక
మెదక్ గడ్డ.. గులాబీ అడ్డా అని మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. ఆదివారం తూప్రాన్లో జడ్పీటీసీ రాణీ సత్యనారాయణగౌడ్ అధ్యక్షతన జరిగిన తూప్రాన్టౌన్, మండల (రూరల్), మనోహరాబాద్ మండలాల కార్యక�
“ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన వాడిని, కష్టాలు బాధలు ఎలా ఉంటాయో తెలిసినవాడిని, కలెక్టర్గా పనిచేసినప్పుడు ప్రజల మధ్యలో తిరిగి వారి సమస్యలను పరిష్కరించా. ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునందుకొని
అధికారం చేపట్టిన నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ పాలకులు ఆరు గ్యారెంటీలను అటకెక్కించారని రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ విమర్శించారు. ఇప్పటి వరకూ పింఛన్ల జాడ లేదని, రైతుబంధు ఇవ్వలేదని, రుణమ�
ఉద్యమకారులకు అన్నింటా గుర్తింపునిస్తున్న బీఆర్ఎస్.. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లోనూ పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి, పార్టీకి విధేయుడిగా ఉన్న మారెపల్లి సుధీర్కుమా�
మీ కష్టసుఖాల్లో తోడుంటానని బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నా రు. గురువారం ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డితో కలిసి గజ్వేల్ నుంచి సిద్దిపేటకు వెళ్తూ మార్గమధ్యలో కుకు�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లా పర్యటన బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కేసీఆర్ పొలంబాటలో భాగంగా జిల్లాలోని ముగ్దుంపూర్లో ఎండిన పంటల పరిశీలనకు వచ్చిన ఆయ�
‘సిరిసిల్ల నేతన్నలు అధైర్య పడకండి. మీకు అండగా నేనున్నా. మీ బాధలు తీర్చే వరకు అండగా ఉంటా’ అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధైర్యం చెప్పారు. ఈ నెల 6న శనివారం నిర్వహిస్తున్న నేతన్న గర్జన సభకు మద్దతు ఇస్తామని, స
తెలంగాణను సస్యశ్యామలం చేయాలని, దశాబ్దాల కరువును దూరం చేయాలని కాళేశ్వరం ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాలుగు సజీవ జలధారలు సృష్టించామని, కానీ, కాంగ్రెస్ సర్కారు అసమర్థత పాలనలో అవి ఎడారులుగా మారాయని బ�
రైతులు పంటలు ఎండిపోయాయని అధైర్య పడవద్దు. మీ బాధలు తీర్చే వరకు అండగా ఉంట. నష్టపోయిన పంటలకు ఎకరానికి 25 వేల పరిహారం ఇవ్వాలని కోరుదాం. మంచి మాటతో వినకపోతే పోరాడుదాం.