పాలమూరులో కేసీఆర్ రోడ్ షో కార్యక్రమానికి మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం మక్తల్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాలమూరుకు తరలివె�
కందనూలులో నేడు గులాబీ దళపతి అడుగుపెట్టనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా మూ డురోజుల కిందట బస్సు యాత్రగా బయలుదేరిన కేసీఆర్ శనివారం సాయంత్రం నాగర్కర్నూల్కు చేరుకుంటార�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బస్సుయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం జడ్చ ర్ల మీదుగా వెళ్తున్న కేసీఆర్కు నియోజకవర్గంలోని బాలానగర్, రాజాపూర్ వద్ద బీఆ�
‘అధికారంలో వస్తే చిటికేస్తే పనులు అయితయన్నరు. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడేమో గ్యారెంటీలన్నీ గో విందా.. ప్రతి స్కీంలో మోసం.. ప్రతి విషయంలో దగా.. ఇదే కాంగ్రెస్ పాలన’ అం�
పాలమూరులో బస్సు యాత్ర హోరెత్తించింది.. గులాబీ దండు కదిలింది.. ఊరూవాడా కదిలొచ్చింది.. జనప్రవాహమై ప్రజానీకం కదం తొ క్కింది.. అభిమానం నింగిని తాకగా.. రెట్టింపు ఉ త్సాహంతో పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివచ్చారు.. ని
సంగారెడ్డి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల పోరు వేడెక్కుతున్నది. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంపై దృష్టి సారించాయి. పోలింగ్ సమయం సమీపిస్తుండడంతో ప్రధాన రాజకీయ పార్టీలైన బ�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రలో రెండోరోజూ అదే హోరు కొనసాగింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుంచి మొదలై సూర్యాపేట వరకు సాగింది. రాత్రి అక్కడే బసచేశారు.
రాష్ట్రంలో విద్యుత్తు రంగంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటనలపై చర్చకు సిద్ధమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సవాల్ విసిరారు. గురువారం ఆయన ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. దీర్ఘకాలిక అవసరాల కోసం ఛ�
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర గురువారం సూర్యాపేట నుంచి బయల్దేరింది. సాయంత్రం 3.50 గంటలకు అర్వపల్లి, నాగారం, తిరుమలగిరి, జనగాం, ఆలేరు మీదుగా �
KCR | తెలంగాణలో బీఆర్ఎస్ వైబ్రంట్ (క్రియాశీలకం)గా ఉన్నదని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.