పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మెదక్కు బీఆర్ఎస్ అధినేత, గులాబీ దళపతి కేసీఆర్ రానున్నారు. కేసీఆర్ రాక కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్ �
ప్రజలకు పరిపాలన చేరువ చేసే సత్సంకల్పంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏర్పాటుచేసిన కొత్త జిల్లాలు అభివృద్ధిలో పోటీపడుతూ అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న క్రమంలో ‘జిల్లాల రద్దు’ ప్రకటన అయోమయానికి గురిచేస్త�
నిర్మల్ సభలో రాహుల్గాంధీ మాట్లాడుతూ మహిళలకు రూ. 2500 ఇస్తున్నట్టు చెప్పారని, మరి జగిత్యాలలో ఎవరికైనా వచ్చాయా? అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు.
గిరిజనుల కోసం, ప్రజల కోసం, మారుమూల ప్రాంతాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన జిల్లాలను రద్దు చేస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రమాదకరమైన మాట చెప్తున్నదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డికి అవకాశం దక్కింది. ఈమేరకు శుక్రవారం సాయంత్రం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.
సిద్దిపేట కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు పట్టణంలో బూత్ లెవల్ కమిటీ సభ్యులతో ఏర్ప�
ఓవైపు అసెంబ్లీ ఎన్నికల నిరాశాజనకమైన ఫలితాలు, మరోవైపు రాజకీయంగా పెంచి పెద్దచేసిన నాయకులు కన్నతల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని వీడి చేసిన మోసపు గాయాలు.. అన్నింటికీ మించి కన్న కూతురిని అక్రమంగా అరెస్టు చేస�
‘అబ్ కీ బార్.. 400 పార్'- ఇది లోక్సభ ఎన్నికల ప్రారంభానికి ముందు బీజేపీ హోరెత్తించిన నినాదం.రెండు దశల పోలింగ్ తర్వాత ఆ పార్టీ కనీసం ఆ పదం కూడా ఉచ్ఛరించడం లేదు. దీనిని బట్టే దేశంలో బీజేపీ పరిస్థితి ఏమిటో అర�
KCR | ఊరూరా జనప్రభంజనం.. ఎటుచూసినా గులాబీ వనం.. కేరింతలు కొట్టిన అభిమానం.. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్రకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ జనహోరు పోటెత్తింది. సోమ, మంగళవారాల్లో చేపట్టిన బస్�
KCR | ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి కొత్తగూడెం దాకా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన బస్సుయాత్రకు అడుగడుగునా జనం పోటెత్తారు. ఖమ్మం అభ్యర్థి నామా నాగేశ్వర్రావు గెలుపు కోసం సోమవారం ఖమ్మం, మంగళవారం కొత్త
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కే గెలుపు అవకాశాలు ఉన్నా యని బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకులతో అధినేత కేసీఆర్ అన్నారు. ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ స్థానాలను గెలిచి తీరాలన్నారు.
పాలనను ప్రజలకు చేరువ చేయాలన్న సదుద్దేశంతో తాము చేపట్టిన సంక ల్పాన్ని సీఎం రేవంత్ రెడ్డి సమాధి చేసేందుకు సిద్ధమవుతున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు.
సింగరేణి పురిటిగడ్డ కొత్తగూడెం ఉద్యమ సూరీడు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ఉప్పొంగిన అభిమానాన్ని చూపింది. ఖమ్మం జిల్లా నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి బస్సు యాత్ర అడుగిడిందే తడవుగా తమ అభిమాన నాయక
గులాబీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు బుధవారం మానుకోట జిల్లాలో పర్యటించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా బస్సుయా�