వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డికి అవకాశం దక్కింది. ఈమేరకు శుక్రవారం సాయంత్రం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.
సిద్దిపేట కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు పట్టణంలో బూత్ లెవల్ కమిటీ సభ్యులతో ఏర్ప�
ఓవైపు అసెంబ్లీ ఎన్నికల నిరాశాజనకమైన ఫలితాలు, మరోవైపు రాజకీయంగా పెంచి పెద్దచేసిన నాయకులు కన్నతల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని వీడి చేసిన మోసపు గాయాలు.. అన్నింటికీ మించి కన్న కూతురిని అక్రమంగా అరెస్టు చేస�
‘అబ్ కీ బార్.. 400 పార్'- ఇది లోక్సభ ఎన్నికల ప్రారంభానికి ముందు బీజేపీ హోరెత్తించిన నినాదం.రెండు దశల పోలింగ్ తర్వాత ఆ పార్టీ కనీసం ఆ పదం కూడా ఉచ్ఛరించడం లేదు. దీనిని బట్టే దేశంలో బీజేపీ పరిస్థితి ఏమిటో అర�
KCR | ఊరూరా జనప్రభంజనం.. ఎటుచూసినా గులాబీ వనం.. కేరింతలు కొట్టిన అభిమానం.. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్రకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ జనహోరు పోటెత్తింది. సోమ, మంగళవారాల్లో చేపట్టిన బస్�
KCR | ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి కొత్తగూడెం దాకా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన బస్సుయాత్రకు అడుగడుగునా జనం పోటెత్తారు. ఖమ్మం అభ్యర్థి నామా నాగేశ్వర్రావు గెలుపు కోసం సోమవారం ఖమ్మం, మంగళవారం కొత్త
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కే గెలుపు అవకాశాలు ఉన్నా యని బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకులతో అధినేత కేసీఆర్ అన్నారు. ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ స్థానాలను గెలిచి తీరాలన్నారు.
పాలనను ప్రజలకు చేరువ చేయాలన్న సదుద్దేశంతో తాము చేపట్టిన సంక ల్పాన్ని సీఎం రేవంత్ రెడ్డి సమాధి చేసేందుకు సిద్ధమవుతున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు.
సింగరేణి పురిటిగడ్డ కొత్తగూడెం ఉద్యమ సూరీడు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ఉప్పొంగిన అభిమానాన్ని చూపింది. ఖమ్మం జిల్లా నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి బస్సు యాత్ర అడుగిడిందే తడవుగా తమ అభిమాన నాయక
గులాబీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు బుధవారం మానుకోట జిల్లాలో పర్యటించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా బస్సుయా�
లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రకు అనూహ్య స్పందన లభిస్తున్నది. గులాబీ బాస్ నేరుగా ఫీల్డ్లోకి దిగడంతో పార్టీలో నూతనోత్సాహం వెల్లివెరిస్తున్నది. కే�
బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ ఆభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం నగరంలోని జడ్పీ సెంట
మండుటెండను సైతం లెక్క చేయకుండా జనం ప్రవాహంలా దండుకట్టి తరలొచ్చింది. తమ ప్రియతమ నేతను కళ్లారా చూసేందుకు.. ఆయన ప్రసంగం వినేందుకు జాతరలా బయలుదేరింది. ఖమ్మం గుమ్మం గులాబీ వనమైంది.
ఖమ్మం జిల్లా రైతుల వరప్రదాయిని సీతారామ ప్రాజెక్టుకు ఆయువుపట్టుగా ఉన్న గోదావరి నదిని కేంద్రంలోని బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ ఎత్తుకుపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి �