లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రకు అనూహ్య స్పందన లభిస్తున్నది. గులాబీ బాస్ నేరుగా ఫీల్డ్లోకి దిగడంతో పార్టీలో నూతనోత్సాహం వెల్లివెరిస్తున్నది. కే�
బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ ఆభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం నగరంలోని జడ్పీ సెంట
మండుటెండను సైతం లెక్క చేయకుండా జనం ప్రవాహంలా దండుకట్టి తరలొచ్చింది. తమ ప్రియతమ నేతను కళ్లారా చూసేందుకు.. ఆయన ప్రసంగం వినేందుకు జాతరలా బయలుదేరింది. ఖమ్మం గుమ్మం గులాబీ వనమైంది.
ఖమ్మం జిల్లా రైతుల వరప్రదాయిని సీతారామ ప్రాజెక్టుకు ఆయువుపట్టుగా ఉన్న గోదావరి నదిని కేంద్రంలోని బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ ఎత్తుకుపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి �
హనుమకొండ హంటర్రోడ్డులోని మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాసంలో ఆదివారం రాత్రి బస చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం సాయంత్రం 4.40 గంటలకు ఖమ్మం బయల్దేరారు.
“మళ్లేసుడు కాదు.. ఇప్పుడే ఎలచ్చన్ పెట్టుర్రి. ఇప్పుడే తెలంగాణ పార్టీ గెలుస్తది. మిషన్ల గురించి తెల్వక మోస పోయినం. కేసీఆర్ దేవుడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. మూడు నెలల్లో పొలాలు ఎండిపోయినయి.కర�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర, రోడ్షోలో పాల్గొనేందుకు ఆదివారం రాయపర్తి మండలంలోని అన్ని గ్రామాల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. 39 గ్రామాల నుంచి భారీగా నాయకులు, ప్రజాప్
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు బస్సు యాత్రలో భాగంగా ఆదివారం భారీ రోడ్షో నిర్వహించారు. హనుమకొండలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద ప్రజాప్రతినిధులు, మంగళ హారతులతో జడ్పీ చైర్మన్ గండ
ఓరుగల్లు పోరుగల్లు అని, పోరాటాలకు నిలయమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో వరంగల్తో తనకు ఎంతో అనుబంధం ఉన్నదని చెప్పారు. 1969లో తెలంగాణ ఉద్యమ సమయంలో జయశంకర్ సారు ప్రత్యేక �
జననేత కేసీఆర్కు ఓరుగల్లు జనం బ్రహ్మరథం పట్టారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఆదివారం రాత్రి బస్సుయాత్ర ద్వారా చేరుకున్న బీఆర్ఎస్ అధినేతకు అడుగడుగునా నీరాజనం పలికారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి హనుమ�
పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తే ఈ పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజార్టీ ఖాయమని ఖమ్మం ఎంపీ, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇందుకోసం పార్టీ
తెలంగాణ సారథి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సుయాత్రను విజయవంతం చేయాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. ఈ నెల 29, 30, మే 1 తేదీల్లో ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించనున్న ర�
కందనూలులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సుయాత్ర పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపగా ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ గ్రాఫ్ను మరింత పెంచింది. దీంతో గ్రామస్థాయిలోనూ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కారు �
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడు తూ.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ నిర్వహించిన పోరుబాట బస్సుయాత్ర విజయవంతమైంది. రెండ్రోజుల పాటు మహబూబ్నగర్, నాగర్కర్నూల్లో �