తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుల సంఘాల అభివృద్ధికి పెద్ద పీట వేశారని మహేశ్వరం నియోజక వర్గం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరి�
పేదలకు మెరుగైన, కార్పొరే ట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు జిల్లాకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మెడికల్ కళాశాలను మం జూరు చేశారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. మెడికల్ కళాశా
ఎన్నికల్లో గెలుపోటములు సహజం. బీఆర్ఎస్ నుంచి జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బరిలో నిలవటం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలత�
తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంట నడుస్తూ పలు కేసుల్లో జైలుకుపోయిన చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, చేర్యాల మండలంలోని ఆకునూరుకు చెందిన సుంకరి మల్లేశంగౌడ్,
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యాలయాల్లో జాతీయ పతాకంతో పాటు గులాబీ జెండాలను జిల్లా అధ్యక్షులు ఆవి�
రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను అర్పించిన అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మరోసారి అండగా నిలిచారు. కిష్టయ్య ప్రాణత్యాగంతో కుటుంబ పెద్దను కోల్పోయిన
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆదివారం జరిగిన ముగింపు కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరై శ్రేణులక�
తెలంగాణ అవతరించి నేటికి దశాబ్దం. ఆదివారం రాష్ట్ర అవతరణ వేడుక సందర్భంగా రాష్ట్రం ఏర్పడటానికి ప్రధాన కారకులైన ఉద్యమ నేత, బీఆర్ఎస్ అధినేత, తొలి తెలంగాణ ముఖ్యమంత్రికి అవతణోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్న �
రైతుల కోసం పోరాడాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గులాబీ శ్రేణులు రోడ్డెక్కారు. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ‘మేమున్నా’మంటూ రైతుకు వెన్నుదన్నుగా నిలిచారు. ద�
ఖమ్మం డీసీఎంఎస్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాయల వెంకట శేషగిరిరావు (70) అనారోగ్యంతో హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో బుధవారం కన్నుమూశారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామానికి చె�
రాష్ట్రంలో ఎన్నికల సంఘం ద్వంద్వ వైఖరి అనుసరిస్తున్నదని నిపుణులు, నెటిజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి ఆడిందే ‘ఆట’గా నడుస్తుండటమే ఇందుకు నిదర్శనమని చెప్తున్నారు. దేవరకొండ మాజీ ఎమ్�
KCR: ప్రాంతీయ పార్టీలే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ప్రాంతీయ పార్టీలకే.. ఎన్డీఏ
‘బీజేపీకి పేదలంటే పట్టదు. వారి ఎజెండాలో పేదలు, కార్మికులు, రైతులు, ఆటోకార్మికులు వంటి వారు ఉండరు. అంబానీ, అదానీలకు, శ్రీమంతులకు రూ.లక్షల కోట్ల కార్పొరేట్ ట్యాక్స్ రద్దు చేస్తారు తప్ప.. పేదవారికి ఏమీ చేయరు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ప్రజలు తెలంగాణకు సర్వనామంగా కీర్తిస్తారని మరోసారి నిరూపితమైంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 17 రోజులపాటు ఆయన తెలంగాణ అంతటా కలియదిరిగారు. అన్ని వర్గాల ప్రజలు ఆయనకు తమ కష్ట�